ఇజ్రాయిల్ లోని భారత రాయబారి రూవెన్ అజర్ అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు. రాంలాలాను చూసేందుకు భార్యతో సహా వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ వుండే భక్తులతో మాట్లాడారు. అయోధ్య రామాలయాన్ని దర్శించుకోవడం తనకు చాలా గౌరవంగా వుందని, అద్భుతమైన ఆలయమని ప్రశంసించారు....
( అక్టోబర్ 17 - మీరాబాయి జయంతి ) మధ్య యుగంలో భారతీయ సమాజాన్ని సంస్కరించి, అప్పటికి అమలులో ఉన్న మూఢ విశ్వాసాలను నిరసించిన ప్రయత్నాల్లో భక్తి ఉద్యమానికి విశేష ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ వాదాన్ని, కుల వ్యవస్థను, వర్ణ విభేదాలను...
( అక్టోబర్ 17 - వాల్మీకి జయంతి ) రామాయణం లేకుండా మన భారతదేశం మనలేదు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి గొప్ప ముద్రని ఈ జాతి మీద వేసిన మహిమాన్వితుడు రాముడు. ఆ రాముడిని మనకు పరిచయం చేసిన మహనీయుడు...
అద్భుత ఖగోళ దృశ్యాలను వీక్షించేందుకు ఆసక్తిని కనబరిచే భారత ఔత్సాహికులకు గుడ్న్యూస్. మరో అరుదైన ఖగోళ దృశ్యం వినీలాకాశంలో కనువిందు చేస్తోంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023 ఏ3 అనే తోకచుక్క (Tsuchinshan-ATLAS) ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు...
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ సారథ్యం...
రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ -సిసిఎస్ ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పరీక్షించడం, ముఖ్యంగా...