News

News

ఇస్రో చైర్మన్‌కు ‘ఐఏఎఫ్‌ వరల్డ్‌ స్పేస్‌ అవార్డు’

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్‌ వరల్డ్‌ స్పేస్‌ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు. గత ఏడాది చంద్రయాన్‌-3 మిషన్‌ ద్వారా ఇస్రో సాధించిన విజయానికి గుర్తుగా అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ ఫెడరేషన్‌...
News

నేడే సిరిమానోత్సవం

విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అసలు సంబరానికి వేళ అయింది. కొద్ది గంటల్లో అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమానోత్సవం ఆరంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార...
News

భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం

భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో జరిగింది. పూసపాటి వంశీయులు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో...
ArticlesNews

ప్రజల రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం

( అక్టోబర్ 15 -అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ జయంతి ) ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ అక్టోబర్ 15, 1931న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన భారత...
News

రోహింగ్యా ముస్లింల దౌర్జన్యం

హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో రోహింగ్యా ముస్లింలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఆ ప్రాంతాన్ని తమకు అడ్డాగా మార్చుకొని, అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొవాత్ ప్రాంతంలోని నుహాన్‌లో బయటి నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు చాలా సంఖ్యలో వున్నారు. అక్రమంగా...
News

కెనడా ప్రధానిపై భారత్‌ ఆగ్రహం

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ -కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం రాజుకుంది. కెనడా దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి కెనడా అధికారి స్టీవర్ట్‌ వీలర్‌ సమన్లను అందుకున్నారు. నిజ్జర్‌ హత్య...
News

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు స్వీడిష్ అకాడమీ నొబెల్ పురష్కారం ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అంతరాల మధ్య వ్యత్యాసాలపై పరిశోధనలకు గాను డారెన్ ఏస్‌మోగ్లు, జేమ్స్ ఎ.రాబిన్‌సన్, సైమన్ జాన్సన్‌లకు ఈ పురష్కారం అందించనున్నారు. 2023లో...
ArticlesNews

మహాకుంభమేళాకు 34 దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానాలు

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి. లక్షలాది...
1 1,289 1,290 1,291 1,292 1,293 3,074
Page 1291 of 3074