News

News

కుంభమేళాలో హిందువులే స్టాల్స్ పెట్టాలి : అఖారా పరిషత్ నిర్ణయం

మహాకుంభ మేళా పవిత్రతను కాపాడే విషయంలో అఖిల భారతీయ అఖారా పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులు మినహా మిగతా వారెవ్వరికీ స్టాల్స్ పెట్టనివ్వకుండా నిషేధించింది. ఈ మేరకు కుంభమేళా 2025 నేపథ్యంలో పలు నిబంధనలను ప్రకటించింది. హిందువులు కాని...
ArticlesNews

విసికె నేత వికృతం : తమిళులు పాలస్తీనియన్లు, ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు అంటూ పోలిక

తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్, హెజ్బొల్లా, హుతీ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను, ఆత్మరక్షణ కోసం సాయుధ పోరాటం...
News

భారతదేశం శ్రేష్టజీవనానికి నిలయం

ఒక శ్రేష్ఠమైన భావనను విశాల మానవ సమాజంలో వ్యాపింప చేయటమే సభ్యతకు అర్థమైతే ఈ విషయంలో ఆంగ్లేయులు సాధించినదేమీ లేదు.హిందూ మనస్తత్వం ఈ విషయంలో మొదటి నుండీ ఆచరణాత్మక ధోరణిని ప్రదర్శిస్తూనే ఉంది. జీవితాన్ని వివేకపూర్వ దృక్పధంతో చూడటం, సమస్యలను తూల...
News

గురుడి చందమామ యూరోపా శోధనకు వ్యోమనౌక

గురుగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా అనే చందమామపై జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా సోమవారం ఒక వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ హెవీ...
News

హిజాబ్ అనుకూల ఆందోళనల్లోని ఎంఐఎం నాయకులపై కేసుల ఉపసంహరణ

కోవిడ్ మహమ్మారి సమయంలో హిజాబ్‌ను సమర్థిస్తూ కర్ణాటకలో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కలబురగి జిల్లా అలంద్‌లో ‘హిజాబ్ మా హక్కు’ అని...
News

అయ్యప్ప దర్శనంపై నిరసనలతో వెనక్కితగ్గిన కేరళ ప్రభుత్వం

శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోయినా భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం...
News

గఢ్‌చిరోలీలో పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు జంట

మహారాష్ట్రలోని గఢ్‌చిరోలీలో ఒక మావోయిస్టు జంట సోమవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయారు. వరుణ్ రాజా ముచాకీ అలియాస్ ఉంగా, రోషని విజయ… ఇద్దరి మీదా రూ.10 లక్షల నగదు బహుమతి ఉంది. ఉంగా భమ్రాగఢ్ స్క్వాడ్ కమాండర్‌గా పనిచేసేవాడు. అదే...
ArticlesNews

మానవసేవే మాధవసేవ

ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ‘మానవసేవే మాధవసేవ’ అన్నారు. ఆ సేవ మొక్కుబడిగా కాకుండా ప్రేమ నిండిన హృదయంతో చేయాలి. అలా కాని పక్షంలో అది వ్యర్థమే. ప్రదర్శన కోసం, పేరుప్రతిష్ఠల కోసం చేసే సేవలు హీనమైనవి....
1 1,287 1,288 1,289 1,290 1,291 3,074
Page 1289 of 3074