News

News

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 8 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్‌ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సల్స్ చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం...
News

విశాఖ స్టీల్‌కు రూ.11,917 కోట్లు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేసిన కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పెంచింది. 2024-25 బడ్జెట్‌లో తొలుత కేవలం రూ.620 కోట్లు కేటాయించిన ఉక్కుశాఖ తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.8,622 కోట్లకు పెంచింది. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి...
News

ఇదీ.. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం

ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధులిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఏపీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు గుర్తుచేసింది. 2024-25 బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు, వాటి అమలు స్థితిని వివరించింది. గత...
News

కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.57 వేల కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.57,566.01 కోట్లు, తెలంగాణకు రూ.29,899.77 కోట్ల వాటా రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రెండు రాష్ట్రాలకూ ఇది 2024-25లో వచ్చిన...
News

అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. ఉత్సాహంగా సూర్యనమస్కారాలు

శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉదయం సామూహిక సూర్యనమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ తదితరులు హాజరయ్యారు. సుమారు 4వేల మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా...
News

అమెరికా జనాభాతో సమానంగా యాత్రికులు

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ శనివారం త్రివేణీసంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించారు. మీడియాతో ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. 20 రోజుల్లో మహా కుంభమేళాకు వచ్చిన జనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జనాభాతో...
News

పార్లమెంటులో ‘రామాయణం: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ’.. సినిమా ప్రదర్శన

ది లెజెండ్‌ ఆఫ్ ప్రిన్స్ రామ చిత్రాన్ని ఫిబ్రవరి 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నాం. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దీనికి హాజరుకానున్నారు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది’ అని గీక్‌ పిక్చర్స్‌ ఇండియా...
News

కుంభమేళాకు 20 రోజుల్లోనే 33కోట్ల మంది.. వసంత పంచమి వేళ మరింత రద్దీ

మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్‌.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు...
1 1,070 1,071 1,072 1,073 1,074 3,079
Page 1072 of 3079