News

News

ఒంగోలులో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

హిందూ సంస్కృతి పరిఢవిల్లినన్ని రోజులు ఛత్రపతి శివాజీ పేరు ప్రజల గుండెల్లో ఉంటుందని  ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా .సునీల్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో మరాఠీపాలెం లోని శివాజీ విగ్రహం వద్ద హిందూ...
News

క‌న్నీరు పెట్టిస్తోన్న‌ మేజ‌ర్ చివరి మెసేజ్‌

మేజ‌ర్ కేతన్‌ శర్మ(29) చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ చేశాడు. అంతేకాక బహుశా ఇదే నా లాస్ట్‌ ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపాడు. అనుకున్నట్లుగానే కొన్ని గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు భద్రతా...
News

అసదుద్దీన్ లేవగానే భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిన ‌లోక్‌సభ

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకార సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రమాణం చేసేందుకు ఒవైసీ పేరు పిలవగానే సభలోని బీజేపీ ఎంపీలు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన ...
News

పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది కాల్చివేత

గత ఫిబ్రవరి 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్యారు.పుల్వామా ఆత్మాహుతి దాడికి ఐఈడీ బాంబులతో కూడిన వెహికిల్‌ను సమకూర్చిన జైష్ ఏ మహ్మద్...
News

పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి…కొనసాగుతున్న కాల్పులు

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అయితే ఉగ్రవాదుల దాడిలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది....
News

ఆ చెల్లికి 50 మంది అన్నలు.

బీహర్‌లోని రోహ్‌తక్ జిల్లా బదిలాదిహ్ గ్రామానికి చెందిన తేజ్ నారాయణ్ సింగ్‌కు నలుగురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు జ్యోతిప్రకాశ్ నీరలా. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సైన్యంలో చేరాడు. అయితే కొద్దికాలంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబానికి అరణ్యరోదనే....
News

బెంగాల్లో హింసను ఆపండి : మమతా బెనర్జీకి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన

బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో హింసకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న అధికార కాంక్షే కారణమని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో...
News

అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు

కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీ శాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక శిలువను ఏర్పాటు...
1 1,068 1,069 1,070 1,071 1,072 1,123
Page 1070 of 1123