News

News

టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం.. నిర్ణయాలు ఇవే

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించింది. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమావేశంలో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు...
News

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ ఘనంగా చేయడం పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ 24 పరగణాల జిల్లా మహేస్థలలోని బాటానగర్‌లో 111 అడుగుల సరస్వతీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. చదువుల తల్లి మహామూర్తిని...
ArticlesNews

హకీకత్‌ రాయ్: ఇస్లాంలోకి మతం మారకుండా ప్రాణాలే త్యాగం చేసిన బాలవీరుడు

ప్రతీ యేటా వసంత పంచమి సందర్భంగా బాలవీరుడు హకీకత్ రాయ్ కథను తలచుకుని తీరాలి. తురుష్క ముష్కరులు చేపట్టిన మత మార్పిడి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన వారి వివరాలు చరిత్రలో నమోదవడం హకీకత్‌ రాయ్‌తోనే మొట్టమొదటిసారి మొదలయ్యాయి. ఇస్లాంలోకి మతం మారాలన్న...
News

కుంభమేళా ఎఫెక్ట్‌.. కాశీలో గంగా హారతి నిలిపివేత

మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్‌ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని...
News

ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం

దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్‌మోహన్‌ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్‌ గోస్వామి ఈ...
News

మార్చిలో నింగిలోకి నిసార్‌ ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మిని్రస్టేషన్‌ (నాసా) సంయుక్తంగా 2,800 కిలోల బరువు కలిగిన నిసార్‌ (నాసా–ఇస్రో సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ శాటిలైట్‌) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ...
News

కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం

అయోధ్య: యూపీలోని ‍ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. వీరిలోని చాలామంది అయోధ్యకు చేరుకుని, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలోనూ జనప్రవాహం కనిపిస్తోంది. కుంభమేళా ప్రారంభమైనది మొదలు ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దీంతో...
News

గిర్ సోమనాథ్ దగ్గర ఉరుసు జరపడానికి వీల్లేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఇటీవల కూల్చివేసిన దర్గా వద్ద ఉరుసు నిర్వహించుకోడానికి అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరుసు ఉత్సవం ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. దాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల కూల్చేసిన హాజీ మంగ్రోలీ...
1 1,068 1,069 1,070 1,071 1,072 3,079
Page 1070 of 3079