News

News

అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

కిన్నెర అఖాడా నుంచి మాజీ నటి మమతా కులకర్ణిని బహిష్కరించారు. ప్రాపంచిక జీవితాన్ని వదిలేసుకుని మహా కుంభమేళా పురస్కరించుకుని మమతా కులకర్ణి కిన్నెర అఖాడాలో చేరారు. వెంటనే మహామండలేశ్వర్ హాదా ఇచ్చారు. దీనిపై విమర్శలు తలెత్తాయి. అఖాడాల నుంచి తీవ్ర అభ్యంతరాలు...
News

కుంభమేళా సమన్వయం కోసం ఐదుగురు ప్రత్యేక అధికారులు

మహాకుంభమేళలో మౌని అమావాస్యనాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ అప్రమత్తం అయ్యింది. భక్తుల రద్దీ, ట్రాఫిక్, పలు శాఖల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు మార్గదర్శకాలను...
News

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూపై 104 కేసులు

ఖలిస్థాన్ ఉగ్రవాది సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు గురుపర్వంత్ సింగ్ పన్నూపై 104 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రకార్యకలాపాలపై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో 96 కేసులు నమోదు...
News

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

‘రతన్ టాటా నేషనల్ ఐకాన్స్ అవార్డ్ 2025’, ‘ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ 2025’లతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని టాటా గ్రూప్ సంస్థల వితరణ విభాగం టాటా ట్రస్ట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో జరగబోయే ఆ కార్యక్రమాలకు టాటా ట్రస్ట్ ప్రోత్సాహం...
ArticlesNews

అదిగో.. నాలుగో శతాబ్దపు మానవుల జాడలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజిలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన శిలా శాసనాలు 4–15 శతాబ్దాల మధ్య కాలపు అతి పురాతన మానవ ఆనవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో శంఖు లిపి ఆనవాళ్లు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. తొలిసారిగా...
News

ఆ రాష్ట్రంలోనూ ‘లివ్‌ ఇన్‌’కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌’ జంటల విషయంలో రాజస్థాన్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఒక పోర్టల్‌ను ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో ‘లివ్‌...
News

హిందూ సమాజంలో వివాహం పవిత్ర బంధం

హిందూ సమాజంలో వివాహం పవిత్ర బంధమనీ, చిన్నాచితకా కారణాలతో విడాకుల కోసం కోర్టుకెక్కడం తగదని అలహాబాద్‌ హైకోర్టు ఈ నెల 15న స్పష్టం చేసింది. 1955 హిందూ వివాహ చట్టంలోని 14వ సెక్షన్‌ పెళ్లయిన సంవత్సరం లోపు అసాధారణ కష్టనష్టాలు ఎదురైతే...
News

రాజస్థాన్‌లో 500మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల పట్టివేత

రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులపై విరుచుకుపడింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను నిర్బంధించింది. జైపూర్ పోలీసులు నగరంలో అక్రమ చొరబాటుదారులు ఉండే ప్రాంతాలపై దాడులు చేసారు. 500 మంది అక్రమ చొరబాటుదారులను నిర్బంధించారు. వారిలో 394...
1 1,072 1,073 1,074 1,075 1,076 3,079
Page 1074 of 3079