News

News

ముగిసిన వేద సమ్మేళనం

తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విజ్ఞాన ప్రతిష్ఠాన్‌ ఉజ్జయినీ సంయుక్తంగా మూడు రోజులుగా వర్సిటీలో నిర్వహిస్తున్న వేద సమ్మేళనం ముగిసింది. వేద సమ్మేళనానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వేద పండితులు 100 మందికి పైగా హాజరయ్యారు. ముఖ్య...
News

బంగ్లాలో మళ్లీ అల్లర్లు? సైనికుల పహారాకు ఆదేశాలు

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంలో అశాంతి, హింసాయుత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాజధాని ఢాకాలో సైనికులను మోహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు....
News

ఘనంగా జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం

సంస్కృత భాష పరిరక్షణ.. సంస్కృతి మనుగడే లక్ష్యంగా బోధన చేస్తున్న తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన నాలుగో దీక్షాంత సమారోహం సంస్కృతికి ఛత్రం పట్టింది. పతకాలు.. పట్టాలు.. పీహెచ్‌డీలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందం అవధులు దాటి, ఉప్పొంగింది....
ArticlesNews

ధర్మశాస్త్రాలు

పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి...
News

లద్దాఖ్‌ భూభాగంలో చైనా కౌంటీలు.. అంగీకరించబోమన్న భారత్‌

భారత్‌తో సరిహద్దు వివాదం పరిష్కారానికి ఓవైపు చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. చైనా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. లద్దాఖ్‌ భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటుచేస్తోంది. ఈ విషయంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి దురాక్రమణను ఎన్నటికీ అంగీకరించబోమని...
ArticlesNews

చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలు : యాత్ర ప్రాధాన్యత మీకు తెలుసా?

హిందూధార్మికులు ఆసక్తిగా ఎదురుచూసే చార్‌ధామ్ యాత్రకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర మొదలవుతుంది. గంగోత్రి, యమునోత్రి పవిత్ర క్షేత్రాలను ఏప్రిల్ 30న తెరుస్తారు. కేదారనాథ్ క్షేత్రాన్ని మే 2న, బదరీనాథ్ క్షేత్రాన్ని మే 4న తెరుస్తారు. హేమకుండ్...
News

తిరుమలలో 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30న ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి...
News

బర్సానా చూసొద్దాం!

ఉత్తరప్రదేశ్‌లో ఒక పట్టణం బర్సానా. భారతదేశంలో చాలా పట్టణాలకి ఉన్నట్టే బర్సానాకీ ఒక ప్రత్యేకత ఉంది. పైగా ఆ ఖ్యాతి విశ్వవ్యాప్తం. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా జరిగే హోలీ. హోలీ దేశమంతటా జరుపుకుంటారు. కానీ ఈ హోలీ ప్రత్యేకం. అందుకే ప్రత్యేకమైన...
1 974 975 976 977 978 3,081
Page 976 of 3081