News

News

ఆధ్యాత్మిక బలంతో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్

అంతరిక్షంలో తొమ్మిది నెలలపాటు ఉంది ఇటీవలనే భూమి పైకి తిరిగి వచ్చిన భారతీయ మూలాలు ఉన్న సునీత విల్లియమ్స్ పేరు ఇప్పుడు అంతటా ప్రతిధ్వనిస్తుంది. తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పరిశోధనలు చేసి అంతరిక్షంలో అతి ఎక్కువ రోజులు...
ArticlesNews

పాకిస్తాన్లు పుట్టుకొస్తున్నాయి!

ఉత్తర భారతదేశంలో; లేదంటే కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలోనో కనిపించే ముస్లిం మతోన్మాదం ఇప్పుడు ఆంధప్రదేశ్‌కు కూడా విస్తరిస్తున్నదా? రాయలసీమలో ఇటీవల వరసగా జరిగిన దుర్ఘటనలను బట్టి అలాంటి అభిప్రాయానికి రాక తప్పదు. హిందువులు నిర్వహించుకునే శోభాయాత్రల మీద రాళ్ల...
News

ఉగాది ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు సంబంధిత...
News

అనంతలో భారీ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేసిన సనాతన ధర్మపరిరక్షణ వేదిక

ప్రపంచంలోనే ఎత్తైన 216 అడుగుల రామానుజల విగ్రహం, ఓంకారేశ్వరంలోని 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహం, తెలంగాణాలో సుప్రసిద్ధి చెందిన యాదాద్రి గుట్టపై ఉన్న స్వర్ణగిరి మందిరాన్ని మించిన మరో అరుదైన ఆలయానికి ‘అనంత’ వేదికగా మారనుంది. సనాతన ధర్మ పరిరక్షణ...
News

విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేత..

విజయవాడ దేవి నగర్‌ ట్రెండ్‌ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్‌లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ...
News

భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు

సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. పండుగలు మొదలు కల్యాణ మహోత్సవాల వరకు ఒక్కొక వేడుకకు ఒక్కో విశిష్టత ఉంటుంది. వేడుకలు ఏవైనా భావితరాలకు స్ఫూర్తి నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు చెందిందే సీతారాముల వారి కల్యాణ మహోత్సవం....
News

అల్లర్లకు కారణమైన వారి నుంచే వసూలు చేస్తాం : సీఎం ఫడ్నవీస్

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో మార్చి 17న రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. నాగ్​పుర్​ హింసకు కారణమైన వారి నుంచే ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని ముఖ్యమంత్రి ఫడణవీస్‌ స్పష్టం చేశారు. వారు డబ్బు...
News

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 25వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది.ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే...
1 975 976 977 978 979 3,081
Page 977 of 3081