— సి. పి. సింగ్ (పత్రికా రచయిత) గారి ఫేస్బుక్ వాల్ నుండి సేకరణ 2026 జూన్ 11న లక్నో జంక్షన్ ప్లాట్ఫామ్ నంబర్ - 6 నుండి సరిగ్గా మధ్యాహ్నం 3.30 గంటలకు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. నేను...
బంగ్లాదేశ్లోని రోహింగ్యా శరణార్థి శిబిరాల్లో మానవతా సాయం ముసుగులో పాకిస్థాన్, టర్కీలకు చెందిన కొన్ని అంతర్జాతీయ ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు (NGOs) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఒక నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. కాక్స్ బజార్ ప్రాంతంలోని ఈ శిబిరాలను, వాటి పరిసరాలను...
ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై...
విచక్షణారహితంగా రసాయన ఎరువులను వినియోగించడం వల్ల భూసారానికి నష్టం కలుగుతుందని, సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి నేల తల్లిని పరిరక్షించుకోవాలని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, ఆత్మ పీడీ రత్న మంజుల రైతులకు సూచించారు....
తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిమిత్తం అనుమతించరాదంటూ 2010లో ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను, అలాగే ఇందుకు సంబంధించి 2024లో శృంగేరి...
ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ జీవనాధారమైన మత్స్య పరిశ్రమకు, మరపడవలకు మరియు మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. మత్స్యకారులు, బోటు యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు....
భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన మహోన్నత ఆధ్యాత్మిక-ఆరోగ్య సాధన అయిన యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానంది...