పశ్చిమ బెంగాల్లో హిందూ విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తేలా మరో వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయిపూర్ పట్టణంలోని మదరత్ పాపులర్ అకాడమీలో 10వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థి దేబాజిత్ హల్దార్పై సహ విద్యార్థుల...
శ్రీనగర్: కాశ్మీరీ పండిట్ల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ పునరుద్ధరణకు కీలక ఘట్టంగా భావిస్తున్న ‘గ్లోబల్ కాశ్మీరీ పండిట్ హెరిటేజ్ టూర్ అండ్ కాంక్లేవ్ - 2026’లో భాగంగా, ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్ల బృందం 36 ఏళ్ల తర్వాత...
అమర దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విశేష కార్యక్రమాలను నిర్వహించనుంది. మహాకవి బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ గీతం భారత జాతీయ చైతన్యానికి, స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి, మాతృభూమి పట్ల అచంచల...
గుజరాత్లోని భరూచ్ పట్టణంలో ఉన్న సుమారు 700 ఏళ్ల పురాతన జామా మసీదు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మసీదు మూసివేసిన నేలమాళిగలో హిందూ దేవతలు, జైన తీర్థంకరుల పురాతన విగ్రహాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో వివాదం...
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిట్టగాంగ్ జిల్లాలోని పటియా ఉపజిల్లాలో జూన్ 9 రాత్రి జరిగిన దారుణ ఘటనలో పంకజ్ షిల్ (35) అనే హిందూ యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఈ దాడిలో గాయపడిన...
నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట, జీవన ఎరువుల ప్రాముఖ్యతను ప్రతి రైతు అవగాహన చేసుకోవాలని రైతు శిక్షణా శ్రీకాకుళం జిల్లా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆర్. శ్రీనివాసరావు అన్నారు. రణస్థలం మండలం తెప్పలవలస గ్రామంలో ‘ఖేతి బచావ్’ కార్యక్రమంలో...
నిత్య అన్నదాన కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నూజివీడు భక్త సమాజం మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమాల కోసం మొత్తం 12 టన్నుల కూరగాయలను విరాళంగా పంపించి ఆదర్శంగా నిలిచింది. నూజివీడు శ్రీ...