మౌంగ్డావ్ (మయన్మార్): పశ్చిమ మయన్మార్లోని రఖైన్ (అరకాన్) రాష్ట్రంలోని మౌంగ్డావ్ నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 16, 2026న ప్రారంభమైన ఈ తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక హిందూ సమాజంతో పాటు రఖైన్ రాష్ట్రంలోని...
ముజఫర్నగర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా జనకపురి కాలనీలో హిందూ సమాజం ఐక్యంగా స్పందించిన ఘటన చర్చనీయాంశమైంది. హిందువులు అధిక సంఖ్యలో నివసించే ఈ కాలనీలో కొందరు ముస్లిం కుటుంబాలు ఇళ్లను కొనుగోలు చేయడంపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం...
( జూలై 24 - గుఱ్ఱం జాషువా వర్ధంతి ) తెలుగు సాహిత్య చరిత్రలో కవిత్వాన్ని సామాజిక మార్పుకు ఆయుధంగా మలిచిన మహనీయుల్లో మహాకవి గుఱ్ఱం జాషువా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కవిత్వం కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు;...
దేశ నిర్మాణంలో, పర్యావరణ స్పృహ పెంచడంలో అలాగే సమాజంలో ఆరెస్సెస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సహ కార్యవాహ రామదత్ చక్రధర్ అన్నారు. సహస్రలోని స్థానిక దేవ్ రిసార్ట్లో ‘పర్యావరణ పరిరక్షణ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు చేసే ఆహార పంపిణీ వల్ల, ఇతరత్రా సేవల వల్ల ఆస్పత్రుల నిర్వాహణకు తీవ్ర ఆటంకం కలుగుతోందని వింత వ్యాఖ్యలు చేశారు. వివిధ మెడికల్ కాలేజీలు,...
జార్ఖండ్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ధన్బాద్లో ఒక భవ్యమైన యువ సదస్సు జరిగింది. ఐఐటీ ఐఎస్ఎమ్ (IIT-ISM) కి చెందిన ప్రతిష్టాత్మక జిజేఎల్టీ (GJLT) ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద,...
బ్రిటన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశపు మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) మంత్రిగా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ను నియమిస్తున్నట్లు నూతన ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ ప్రకటించారు. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికతలో ప్రపంచస్థాయి అగ్రగామిగా నిలవాలన్న యూకే...