అనగనగా ఒక విభిన్నమైన ఊరు. దానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, అక్కడి ప్రజల్లో 95 శాతం మంది శాకాహారులే. మేక మాంసం, కోడి మాంసం, గుడ్లు వడ్డించే చోట్లకు వీళ్లు అస్సలు వెళ్లరు. పెళ్లిళ్లు, ఇతర...
భక్తులు దేవుడిపై భక్తితో, ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి ఒక షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. స్వామివారికి అలంకరించమని భక్తులు ఇచ్చిన...
పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడానికి సిద్ధమైంది. సీఏఏ కింద బంగ్లాదేశీ వలసదారుల్ని దేశం నుంచ బహిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సీఎం సువేందు అధికారి ప్రకటించారు....
విజయ్ అనే పేరుతో యువతిని ప్రేమించిన ఓ ముస్లిం యువకుడు లవ్ జిహాద్ కు పాల్పడ్డాడు. పెళ్లి తర్వాత హిందు యువతిని మతం మారాలని ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్నగర్లో...
లక్నో రైల్వే స్టేషన్లో ఛప్రా-గోమతినగర్ ఎక్స్ప్రెస్ రైలులో దొరికిన యువతి డెడ్బాడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్లీపర్ కోచ్లో బెర్తు కింద ఒక పెట్టెలో చేతులు, కాళ్లు నరికేసిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలిని 16 ఏళ్ల బాలికగా...
ఆవును 'జాతీయ జంతువు'గా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ అన్నారు. మైనారిటీ వర్గంపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలు, దాడుల వెనుక ఈ పవిత్ర జంతువు చుట్టూ అల్లుకున్న విభజన రాజకీయాలే మూలకారణమని ఆయన పేర్కొన్నారు. విద్వేష...
అయోధ్య రామ మందిర ఆవరణలో వున్న దుర్గా దేవాలయం ధ్వజారోహణ కార్యక్రమం ఈ నెల 29 న జరగనుంది. ప్రముఖ సాధ్వీ సాధ్వీ రితింభర ఆలయం వద్ద ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర...
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడం అనేది కేవలం ప్రార్థన కాదని, అది ఒక విధమైన రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు....