విజయవాడలో సేవాభారతి శిక్షకుల వర్గ
ఆగస్టు 18 ఆదివారం విజయవాడ సత్యనారాయణ పురం లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో సేవాభారతి గుంటూరు విజయవాడ జిల్లాలోని టీచర్లకు ప్రశిక్షణ వర్గ నిర్వహించారు ఈ రెండు జిల్లాల నుండి 80 మంది టీచర్లు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు...







