రాజస్థాన్ లో హిందువుల ఊరేగింపుపై ముస్లిం మూక దాడి.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మరోసారి మత కలహాలు చెలరేగాయి. సంప్రదాయంగా ప్రతియేటా జరిగే కన్వర్ ల యాత్రపై ముస్లిం మూకలు జరిపిన రాళ్ల దాడిలో20మంది గాయపడగా ఒక ట్రక్, ఒక వ్యాన్ అల్లర్ల లో దహనమయ్యాయని తెలుస్తోంది. కాగా నివారణ...







