రేపటి నుంచి ఆఫ్లైన్లో తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ
తిరుపతి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను...







