News

News

రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుప‌తి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌ లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను...
News

పాక్‌లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, ఇటుకలతో కొట్టారు..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ముస్లిం మూక ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్...
ArticlesNews

శభాష్ రా… భారతీయుడా…

ఈ ప్రపంచంలో ఏ దేశమైనా రెండు వేల సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించిందా? గ్రీకులు, శకులు, హూణులు, కుషాణులు, మొఘలాయిలు, పోర్చుగీసు వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు ఇలా ఎందరో మన దేశంపై దండయాత్రలు చేశారు. పరిపాలన సాగించారు....
News

హిజాబ్ ధరించలేదని యువతిపై ముస్లిం మూకల తప్పుడు ప్రచారం!

హిజాబ్ ధరిస్తేనే నిజమైన ముస్లింలా అంటూ ప్రశ్నించిన యువతి జమ్మూ-కశ్మీరు: హిజాబ్ వివాదం కొనసాగుతున్న తరుణంలో జమ్మూ-కశ్మీరుకు చెందిన విద్యార్థినిపై కొన్ని ముస్లిం మూకలు దుర్మార్గంగా ఆన్‌లైన్ ట్రోలింగ్ చేస్తున్నాయి‌ జమ్మూ-కశ్మీరు బోర్డు పరీక్షల్లో పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచిన అరూసా...
News

బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు

బీజాపూర్‌: ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్​ కమాండెంట్​ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు...
News

హిమపాతంలో చిక్కుకున్న మహిళను కాపాడిన భద్రతా బలగాలు

న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి ధైర్యసాహసాలను ప్రదర్శించింది. హిమపాతంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫజలీ బేగం అనే మహిళను కాపాడింది భారత సైన్యం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళను బందీపూర్ జిల్లా బరౌబ్ ప్రాంతం నుంచి స్ట్రెచర్​పై హెలిప్యాడ్ వద్దకు...
News

అరేబియా తీరంలో భారత నౌకాదళం తనిఖీలు

పాక్ నుంచి ర‌వాణా అవుతున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం న్యూఢిల్లీ: దేశ పశ్చిమ తీరంలో 763 కిలోల మాదక ద్రవ్యాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముందస్తు సమాచారంతో నార్కొటిక్...
News

కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర… ఏడుగురి అరెస్ట్!

జమ్ము: జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్రను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఛేదించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్​లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్టు వెల్లడించారు....
1 2,391 2,392 2,393 2,394 2,395 3,032
Page 2393 of 3032