News

News

జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసు

ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిని తాలిబన్‌లతో పోల్చడంపై పరువు నష్టం దావా ముంబై: ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి)ని తాలిబ‌న్ల‌తో గీత రచయిత జావేద్ అక్తర్ పోల్చ‌డంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అత‌నిపై థానే కోర్టులో ప‌రువు న‌ష్టం...
News

బెంగాల్‌లో ఆగ‌ని హింస!

తాజాగా భ‌వ‌నీపూర్‌లో ఘ‌ర్ష‌ణ‌ భవానీపూర్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో హింస ఆగ‌డం లేదు. ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో బీజేపీ నేత దిలీప్‌ఘోష్‌పై తాజాగా టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దిలీప్...
News

చిన్నారిని ఉరేసి చంపిన తాలిబన్లు!

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆటవిక పాలన మొద‌లైంది. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయుల వలె ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, చేతులు, కాళ్లు నరికివేతలు, క్షౌర శాలలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది. తాజాగా.....
News

ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో వెళుతోందని ..!

భాగ్య‌న‌గ‌రం: హిందూ అబ్బాయిలతో ముస్లిం అమ్మాయిలు ప్రయాణించకుండా చేయడానికి వీధుల్లో కొందరు యువకులు మోరల్ పోలీసింగ్ చేస్తూ ఉన్నారు. కొందరు యువకులు వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఒక...
News

సైన్యం వల్లే సురక్షితంగా భారత్

ఉప రాష్ట్రపతి వెల్లడి రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో...
News

భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా,...
News

జమ్మూకాశ్మీర్‌లో భారత్ వ్యూహాత్మక రహదారుల నిర్మాణం

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లో శ్రీనగర్‌–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి, స్థానిక పర్యాటకానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్‌–మోర్, జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ...
News

యూపీలో అస‌దుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్

ల‌క్నో: యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో నిర్వ‌హించిన ర్యాలీలో కొవిడ్‌-19 నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు అస‌దుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. క‌రోనా క‌ట్ట‌డి చర్య‌ల్లో భాగంగా తాము ఓవైసీ ర్యాలీకి కేవ‌లం వంద మంది పాల్గొనేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లను అనుమ‌తించార‌ని, ఇది కొవిడ్‌-19...
1 2,389 2,390 2,391 2,392 2,393 2,869
Page 2391 of 2869