లావణ్య ఆత్మహత్య కేసు… సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు!
న్యూఢిల్లీ: లావణ్య ఆత్మహత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీ.బీ.ఐ) మంగళవారం (ఫిబ్రవరి 15) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం (ఫిబ్రవరి 14) వెలువరించిన తీర్పులో, కేసును సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేస్తూ తమిళనాడు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు...







