News

News

చరిత్రలో పార్లమెంట్ నిర్మాణ కూలీల పేర్లు

ప్రధాని మోదీ వెల్ల‌డి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్‌...
News

జిన్నా విగ్రహం బాంబుతో పేల్చివేత

గ్వాదర్‌: పాకిస్తాన్‌లో మొహమ్మద్‌ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబుతో పేల్చివేశారు. ఈ ఘటన బలూచిస్తాన్‌ తీర ప్రాంత నగరం గ్వాదర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిరది తామేనని బలూచ్‌ రిపబ్లికన్‌ ఆర్మీ(బీఆర్‌ఏ) ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఏ ప్రతినిధి బాబ్గర్‌ ట్వీట్‌...
News

ధోల్పూర్‌ గోరుఖుతి రణ రంగం!

భద్రతా దళాలపై ఆక్రమణదారుల దాడి ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు ఇద్దరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు దరాంగ్‌: అసొంలోని దరాంగ్‌ జిల్లా, ధోల్పూర్‌ గోరుఖుతి ప్రాంతం రణ రంగంగా మారింది. ధోల్పూర్‌ గోరుఖుతి ప్రాంతంలో ఏళ్ళతరబడి ప్రభుత్వ భూముల్లో తిష్ఠ...
News

కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ....
News

ప్రార్థన కోసం పాస్టర్‌ దగ్గరికి వెళితే…

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పాస్టర్‌కు దుర్బుద్ది పుట్టింది. చందపర్రుకు చెందిన 50 ఏళ్ల నక్కా చిట్టిబాబు అనే పాస్టర్‌ వద్దకు లంకలకోడేరు చెందిన ఓ యువతిని, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ప్రార్థన చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. ఇదే...
News

జపాన్‌ ప్రధానితో మోడీ భేటీ

వాషింగ్టన్ డిసి: అమెరికా పర్యటనలో భాగంగా.. జపాన్‌ ప్రధాని యొషిహిడె సుగాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్‌ ఎకానమీ, వాణిజ్య, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై...
News

భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు

కొనుగోలుకు రక్షణశాఖ సన్నాహం న్యూఢిల్లీ: 118 ఎమ్‌బీటీ(మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్స్‌) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ. రూ. 7,523కోట్లుకు చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్‌కే-1ఏ...
News

పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

భారీ పేలుడు కుట్ర భగ్నం చండీగఢ్: పంజాబ్‌ ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్‌ బాక్సు బాంబులు,...
1 2,390 2,391 2,392 2,393 2,394 2,869
Page 2392 of 2869