News

News

హిజాబ్.. తర్వాత కితాబ్(పుస్తకాలు).. అంటూ వెలసిన బ్యానర్లు

బీడ్: కర్ణాటక బురఖాల వివాదం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ నెల ఎనిమిదోతేదీ మంగళవారం సాయంత్రం మహారాష్ట్రలోని బీడ్ నగరంలో బురఖాకు మద్దతుగా బ్యానర్‌లు వెలిశాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అర్ధ‌రాత్రి బ్యానర్లను తొలగించారు. ఈ ఘటనలో...
News

భారత ఉపఖండంలోనే అరుదైన మొక్క గుర్తింపు!

గుంటూరులో తొలిసారి చూసిన వృక్ష శాస్త్రవేత్తలు కొండ‌వీడు: భారత ఉపఖండంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర పరిశోధకులు గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటలో కనుగొన్నారు. ఎస్వీయూ వృక్షశాస్త్ర పరిశోధకుడు మొట్టా మహేంద్రనాథ్‌, పుణెలోని గోద్రేజ్‌...
News

కేరళ ఆయుర్వేద వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని కూమార్తెకు కంటిచూపు

కెన్యాలోనూ ఈ తరహా వైద్యశాల ఏర్పాటు చేయాలని మోడీకి అభ్యర్థన తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని రైలా మోలో డింగా కుమార్తెకు తిరిగి కంటి చూపు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన కెన్యాలో కూడా...
News

రోడ్డు ప్ర‌మాదంలో జ‌వాన్‌ల‌కు గాయాలు

రాజస్థాన్‌: రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్ జిల్లాలో ఆర్​పీఎఫ్​ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు గాయపడ్డారు. జిల్లాలోని చౌత్​ కా బర్వరా ప్రాంతంలోని ఎచర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన...
News

54 చైనా యాప్‌లపై ఉక్కుపాదం!

నిషేధించిన మోడీ సర్కారు భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు ఆరోపణ న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....
News

పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి...
News

పుల్వామా అమరులకు మోదీ నివాళి

న్యూఢిల్లీ: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు...
News

గల్ఫ్ జైళ్ళ‌లో 4,060 మంది భారతీయులు

దుబాయ్‌: గల్ఫ్ దేశాల్లోని జైళ్ళ‌లో ఉన్న భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గల్ఫ్ జైళ్ళ‌లో ఉన్న ట్రయల్ ఖైదీలతో పాటు...
1 2,390 2,391 2,392 2,393 2,394 3,032
Page 2392 of 3032