News

News

బ్రిటన్‌ ప్రయాణికులపై భారత్‌ కొవిడ్‌ ఆంక్షలు!

లండన్‌: భారత ప్రయాణికులపై బ్రిటన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం ఇప్పుడు బ్రిటన్‌ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్ల‌డించాయి. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం...
News

తూర్పు లద్దాక్‌లో పర్యటించిన భారత సైన్యాధిపతి

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణే సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ తెలిపింది. పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించారు....
News

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం

దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర...
News

మహిళా అధికారులను సైన్యం నుంచి తొలగించొద్దు

సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: తదుపరి విచారణ జరిగే వరకు మహిళా అధికారులను సైన్యం నుంచి తొలగించవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం సైన్యాన్ని ఆదేశించింది. 72 మంది మహిళా షార్టు సర్వీసు కమిషన్‌ అధికారులను పర్మినెంట్‌ కమిషన్‌ అధికారులుగా తీసుకోవడానికి సైన్యం నిరాకరించింది. దీంతో...
News

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు

శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు...
News

శ్రీలంకలో తెలుగు శాసనం లభ్యం

కొలంబో: శ్రీలంకలో వాయువ్య, తూర్పు ప్రావిన్సులు కలిసే చోట తెలుగు, తమిళం భాషల్లో రాసిన తెలుగు రాగి శాసనం లభ్యమైందని జాఫ్నా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగ అధిపతి ప్రొఫెసర్‌ పి.పుష్పరత్నం వెల్లడిరచారు. తమిళ సంప్రదాయ మూలాలు శ్రీలంకలో ఉన్నాయనడానికి ఈ ప్రత్యేకమైన...
News

భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి

వీహెచ్‌పీ డిమాండ్‌ న్యూఢిల్లీ: ‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఉండేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు పరిషత్‌ ప్రతినిధులు కార్యాచరణ సిద్ధం...
News

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం!

జ‌మ్మూ-క‌శ్మీర్‌: జమ్మూ- క‌శ్మీర్‌లోని షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ఒక ఉగ్రవాది హ‌త‌మ‌య్యాడు. “ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొన‌సాగుతోంది... పోలీసులు, భద్రతా దళాలు చీడ‌పురుగుల‌...
1 2,383 2,384 2,385 2,386 2,387 2,869
Page 2385 of 2869