News

News

అక్క‌డ నా కొడుకు ఉన్నాడ‌ని ఒక్క ఆధారం చూపండి… రాజీనామా చేస్తా!

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ల‌క్నో: లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగిన ప్రదేశంలో తన కుమారుడు ఆశిష్ ఉన్నాడని ఒక్క ఆధారం ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరీలో సంఘటన జరిగినప్పుడు...
News

ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు!

అమ‌రావ‌తి: ఇక నుంచి విద్యార్థుల‌కు అమ‌రావ‌తి అంటే తెలియ‌క‌పోవ‌చ్చును. చ‌ద‌వులో కాకుండా ప్ర‌త్యేకించి గ్రంథాల‌యాలు లేదా ముందు త‌రం వారి నుంచి అమ‌రావ‌తి చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌ల్సివుంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఏపీ స‌ర్కార్ ప‌దో త‌ర‌గ‌తి పుస్త‌కంలో ఉన్న అమ‌రావ‌తి పాఠాన్ని...
News

రేప‌టి నుండి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో రేప‌టి నుండి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించనున్న‌ట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ...
News

ఆఫ్ఘన్ – భారత్ స్నేహం చరిత్రాత్మకమైనది

ఐరాసలో జైశంకర్ వ్యాఖ్య ఐక్య‌రాజ్య‌స‌మితి: అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్‌ విధానంలో...
ArticlesNews

ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి

అది 1922 వ సంవత్సరం. ఆంగ్లేయుల పాలనా కాలం. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు కేంద్రంగా పన్ను నిరాకరణ ఉద్యమం గ్రామ గ్రామాన జరుగుతున్న రోజులవి. గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం. గ్రామానికి జిల్లా...
News

‘పండోరా పేపర్స్‌’తో కలకలం!

న్యూఢిల్లీ: 2016.. ‘పనామా పేపర్స్‌’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎంతో మందికి సంబంధించిన రహస్య ఆర్ధిక లావాదేవీలను బయటపెట్టారు. తాజాగా ‘పండోరా పేపర్స్‌’ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ‘పండోరా పేపర్స్‌’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల...
News

క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు

ఉత్తమ ప్రాణదాతలకు రూ. లక్ష కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల 15 నుంచి అమలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు...
News

సాగు చట్టాలపై స్టే ఇచ్చాక ఇంకా నిరసనలేమిటి?

రైతు సంఘాలను ప్రశ్నించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలపై ఇప్పటికే స్టే ఇచ్చాక కూడా ఇంకా నిరసనలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. పైగా, ఈ చట్టాల చెల్లుబాటు గురించి...
1 2,378 2,379 2,380 2,381 2,382 2,869
Page 2380 of 2869