News

News

తిరుమల కనుమదారిలో భారీగా విరిగిపడ్డ కొండ చరియలు

దర్శనాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన తిరుప‌తి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో తాజాగా కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండో కనుమ దారి లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.....
News

గురుద్వారా వ‌ద్ద‌ ఫోటోషూట్‌పై పాక్‌కు భారత్ సమన్లు

న్యూఢిల్లీ: కర్తార్‌పుర్‌ గురుద్వారా ఫొటోషూట్‌ ఘటనను భారత్‌ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఫొటోషూట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను...
News

పుల్వామాలో ఇద్దరు ముష్కరుల హతం!

పుల్వామా: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్టు వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్...
News

అంతర్జాతీయ ప్రయాణాలపై అప్రమత్తత అవసరం

న్యూఢిల్లీ: 'ఒమిక్రాన్‌' అలజడితో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్‌ పరీక్షలను ముమ్మరంగా చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది....
News

సీతారామ శాస్త్రి ఆక‌స్మిక మ‌ర‌ణం తీర‌ని లోటు

విజ‌యవాడ‌: మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటకు వన్నె తెచ్చిన సిరివెన్నెల‌ సీతారామశాస్త్రి ఆక‌స్మిక స్వ‌ర్గ‌వాసం దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని, బాధ‌ను క‌లుగ‌జేసింద‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్ ఆఖిల భార‌తీయ కార్య‌కారిణి స‌ద‌స్యులు శ్రీ వి.భాగ‌య్య, సంఘ్ ద‌క్షిణ్‌ మ‌ధ్య క్షేత్ర స‌హ...
News

జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్‌కు రప్పించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, విజయ్...
News

తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్‌ హత్య!

కాందహార్‌: ఫేస్‌బుక్‌లో తాలిబాన్‌లను విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టినందుకు ఇంజనీర్‌ నవీద్‌ జాన్‌ను కాందహార్‌లో తాలిబాన్లు సోమవారం హత్య చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని నవీద్‌ తాలిబన్లను విమర్శించారు. ఈ ఘటనను నవీద్‌ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఒక సోషల్‌ మీడియా...
News

‘సిరివెన్నెల’ ఇక లేరు!

సికింద్రాబాద్‌: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) శివైక్యం పొందారు. ఈ విషాద వార్త విన్న సినీ అభిమానులు, టాలీవుడ్‌ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని...
1 2,355 2,356 2,357 2,358 2,359 2,915
Page 2357 of 2915