News

News

చేయూత మాని ఒత్తిడి తేవటం సరికాదు

అగ్ర దేశాలకు భార‌త ప్ర‌ధాని మోడీ బోధ న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకారం అందించకుండా.. వాతావరణ మార్పుల నివారణపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. క్లైమెట్ ఫైనాన్స్​ విషయంలో నిర్లక్ష్యాన్ని భారత్ విస్మరించలేదని అన్నారు....
News

కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఒక ఆఫ్ఘన్ అమ్మాయి పంపిన కాబూల్ నది నీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం (అక్టోబర్ 31, 2021) అయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో సమర్పించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ బాలిక కాబూల్ నది నుండి నీటిని సేకరించి అయోధ్యలో...
ArticlesNews

తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి

“మావి చిగురు తినగానే కోయిల పలికేనా?” అంటూ గడుసుగా ప్రశ్నించినా, “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ ప్రకృతిలో తానొకడై పరవశించిపోవాలని ఆకాంక్షించినా, “గోరింట పూచింది కొమ్మ లేకుండా” అంటూ ప్రతి తెలుగింటా గోరింట పూయించినా, “ఆరనీకు మా యీ దీపం”...
News

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ

కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు....
NewsProgramms

కర్నూలు జిల్లాకు చేరిన సంత్ సేవాలాల్ జ్యోతి రథ యాత్ర

సేవగఢ్ నుండి తిరుమల హతిరామ్ గఢ్ వరకు సాగుతున్న బంజారాల ఆరాధ్యదైవం, అవధూత సేవాలాల్ జ్యోతి రథ యాత్ర సేవగఢ్ నుండి అనంతపురం జిల్లాలోని తండాల్లో యాత్ర పూర్తిచేసుకొని, కర్నూల్ జిల్లాలోని తాండలలో యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ రోజు బండి...
NewsProgramms

ఉప రాష్ట్రపతి చే విజయవాడలో విగ్రహాల ఆవిష్కరణ

సమరసతా వేదిక, విజయవాడ వారిచే ఏర్పాటు చేయబడిన భరతమాత, మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలామ్, సంత్ గాడ్గే బాబా, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణ పంతులు గార్ల విగ్రహాలను గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విజయవాడ రామమోహన్...
1 2,353 2,354 2,355 2,356 2,357 2,870
Page 2355 of 2870