News

News

సుప్రీం కోర్టులో జూ. న్యాయవాదికి జ‌డ్డీల‌ పాఠాలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇటీవలే న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న యువకుడికి ధర్మాసనం పాఠం చెప్పింది. పదాలకు అర్థాలు వివరిస్తూ ప్రోత్సహించింది. ముందు కేసు సారాంశాన్ని తెలుసుకోవాలని, లేకుంటే కోర్టులో న్యాయవాది.. మైదానంలో బ్యాట్‌లేని సచిన్‌ టెండూల్కర్‌లా ఉంటాడని వ్యాఖ్యానించింది. సీనియర్‌ న్యాయవాది...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండ‌లి సమావేశాలు ప్రారంభం

ధార్వాడ్‌(కర్ణాటక): రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ కార్యకారి మండ‌లి సమావేశాలు నిన్న ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ధార్వాడ్‌లోని రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశాలు రేపటి వరకూ కొనసాగుతాయి. పలు విషయాలపై చర్చంచనున్నారు. కొన్ని కీలక తీర్మానాలు చేయనున్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులపై...
News

దేశంలో తిరుగులేని శక్తిగా బీజేపీ

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన ప్రకటన కాంగ్రెస్‌కు భారీ షాక్‌ న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని శక్తిగా ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. భారత...
News

యోగి ఇలాఖాలో పాక్‌ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే..

లక్నో: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ హెచ్చరించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న భారత్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు...
News

2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జ‌రుపుకొందామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో...
News

మోదీ లక్ష్యంగా జరిగిన పేలుళ్ల కేసులో ఆ తొమ్మిది మందీ దోషులే…

న్యూఢిల్లీ: బీహార్‌ రాజధాని పాట్నాలో నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్‌ 27న జరిపిన పేలుళ్ల ఘటన కేసు విషయంలో కీలక తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు వెల్ల‌డించింది. తొమ్మిది మందిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా...
ArticlesNews

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి. అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి, వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు....
ArticlesNews

సోదరి నివేదిత – స్వాతంత్ర్య ఉద్యమము – స్వదేశీ ఉద్యమము

కుమారి మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తాతగారు 'హామిల్టన్' ఐర్లండులోని స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐర్లండు ఇంగ్లండులో భాగమైనా ఆంగ్లేయ నిరంకుశ పరిపాలను వ్యతిరేకంగా ఐర్లాండులో స్వాతంత్ర ఉద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. తాతగారిద్వారా ఈ ఉద్యమప్రభావం కుమారి నోబుల్ వ్యక్తిత్వంపై...
1 2,356 2,357 2,358 2,359 2,360 2,870
Page 2358 of 2870