News

News

‘చార్‌ధామ్’ మేనేజ్‌మెంట్ బోర్డు చ‌ట్టం ఉప‌సంహ‌ర‌ణ‌

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకట‌న డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చార్‌ధామ్ తీర్థం-పురోహిత్ హక్ హకూక్ధారీ మహా పంచాయితీ సమితి, ఇతర సంస్థల నిరసనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు....
News

గురునానక్ జన్మస్థలంలో మోడలింగ్ ఫోటో షూట్

అనుమతించిన పాక్ సర్కార్ మండిప‌డ్డ సిక్కులు ఇస్లామాబాద్‌: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ వద్ద పాకిస్థాన్ మోడల్ ఫోటోషూట్‌‌‌తో పాటు తలపై వస్త్రం ధరించకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. తలపై వస్త్రం ధరించనందుకు ఆమెపై నెటిజన్లు తీవ్ర...
News

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయంపై పాక్ ష‌ర‌తులు

ఖండించిన భారత విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయంగా భారత్​ ప్రకటించిన 50వేల మెట్రిక్​ టన్నుల గోధుమలను దేశం మీదుగా తరలించేందుకు ఇటీవలే అంగీకరించిన పాక్​ ప్రభుత్వం.. తాజాగా కొన్ని షరతులను విధించింది. గోధుమలతో పాటు ఔషధాల సరఫరాకు సంబంధించి రవాణా...
News

విశాఖ తీరంలో టీటీడీ కార్తీక దీపోత్సవం

విశాఖ‌ప‌ట్నం: విశాఖ తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరంలో కార్తిక దీపాలు వెలిగించారు. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు....
News

ట్విట్టర్ సీఈఓగా భారతీయుడు

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌(45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. 2011లో అగర్వాల్‌ ట్విట్టర్​లో చేరారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరిన్ని జాతీయ,...
News

`ఆర్టికల్ 370′ పేరుతో గాంధీ నగర్‌లో క్రికెట్, క‌బ‌డ్డీ పోటీలు

గాంధీన‌గ‌ర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ, “గరిష్ఠ సంఖ్యలో యువతను పార్టీలోకి ఆకర్షించేందుకు గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ 370 (జిఎల్‌పి ఎల్ 370) పేరుతో క్రికెట్, కబడ్డీలో టోర్నమెంట్‌లను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు...
News

ఒమిక్రాన్ కట్టడికి అంతర్జాతీయ ఒడంబడిక అవసరం

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి జెనీవా: కరోనా కట్టడికి ప్రపంచ దేశాల మధ్య ఓ సహకార ఒప్పందం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ అభిప్రాయపడింది. భవిష్యత్​లో సరికొత్త వేరియంట్లు ఉద్భవించినప్పటికీ ధాటిగా ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు...
News

అసంఘటిత కార్మికుల కోసం పింఛన్ విరాళ పథకం

ప్రారంభించనున్న మోదీ న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలో పనిచేసిన వృద్ధ కార్మికుల కోసం ఆర్థిక స్థోమత ఉన్న సంఘటిత రంగం వారు నిర్ణీత మొత్తంలో పింఛను త్యాగం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయనున్నారు. వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ...
1 2,356 2,357 2,358 2,359 2,360 2,915
Page 2358 of 2915