News

News

ఆర్‌ఎస్‌ఎస్‌, సేవాభారతి సేవలు అమోఘం

కడప: తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు కొద్దిరోజులుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌, సేవాభారతి కార్యకర్తలు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మంచినీరు, ఆహార పొట్లాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా జిల్లాలోని ఎగువమందపల్లి, రాజంపేట మండలంలోని బాధితులకు సాయాన్ని...
News

శ్రీనగర్‌లో మైనారిటీల రక్షణకు ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌!

న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ అమలులో ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్ల‌డించింది. శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీ నారన్‌భాయ్‌ జె రథ్వా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో...
News

అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు

భాగ్యనగరం: తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అనంతరం ఈ రోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌ ఛాంబర్‌లోకి తీసుకురాగా...
News

మ‌హారాష్ట్ర‌లో 40 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

ముంబై: దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివాండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో వీరంతా పని చేస్తూ ఉన్నారు. అలా మొత్తం 40 మంది బంగ్లా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద సరైన...
News

పెట్రోల్‌ లీటర్‌కు రూ.8 తగ్గింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 8 తగ్గనుంది. కొత్త రేట్లు...
News

దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భార‌తీయులే…

భాగ్య‌న‌గ‌రం: ఇప్పటికే ఐటీలో మేటిగా ఎదిగిన భారతావని.. సుశిక్షిత నిపుణులకు కేంద్రంగా మారుతున్నది. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆల్ఫాబెట్‌-గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబి, ఐబీఎం వంటి ప్రపంచస్థాయి దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భారత సంతతి...
News

భారత సరిహద్దుల్లోకి చైనా డ్రోన్లు

డ్రగ్స్ సరఫరా చేయడానికంటున్న నిఘా వర్గాలు జ‌మ్ము: భారత సరిహద్దుల్లోకి చైనా డ్రోన్లు తరచూ చొరబడుతున్నాయి. పంజాబ్, జమ్ము ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. 'మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకే వీటిని వాడుతున్నట్టు తమ పరిశోధనలో తేలింది' అని బీఎస్ఎఫ్ వర్గాలు...
News

బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన అమ‌రావ‌తి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల నాలుగోతేదీనాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో భారీ నుంచి...
1 2,354 2,355 2,356 2,357 2,358 2,915
Page 2356 of 2915