News

News

ఆలయాల్లో అభివృద్ధి పనులు

ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు....
News

ఆ అక్ర‌మ క‌ట్ట‌డాల కింద‌ 27 హిందూ, జైన దేవాలయాలు

పున‌రుద్ధ‌రించాల‌ని ఢిల్లీ కోర్టులో అప్పీలు ప్రభుత్వానికి, ఎ.ఎస్‌.ఐ.కి నోటీసులు న్యూఢిల్లీ: మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 27 హిందూ-జైన్ దేవాలయాలు ఉన్నాయ‌ని, వాటిని పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో అప్పీల్ దాఖ‌లైంది. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖకు...
News

ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలను విముక్తి చేస్తాం!

బ‌డ్జెట్ స‌మావేశంలో క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న బెంగ‌ళూరు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు విముక్తి కల్పిస్తామని క‌ర్ణాట‌కలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ సెషన్‌లో ప్రకటించింది. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని గతేడాది...
News

పాకిస్థాన్​కు షాక్​.. జూన్​ వరకు గ్రే లిస్ట్​కే పరిమితం!

న్యూఢిల్లీ: ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్టు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం...
News

మా విద్యార్థుల‌నూ ఆదుకోండి.. భార‌త్‌ను కోరిన నేపాల్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని రావడానికి ‘ఆపరేషన్ గంగా’ ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే..! పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారతీయులను తరలించడానికి భారతదేశం ఒక మెగా మిషన్‌ను చేపడుతోంది. ఈ నేప‌థ్యంలో...
News

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను...
News

ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం!

‘క్వాడ్‌’ దేశాధినేతల స‌మావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా...
NewsProgramms

ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతులు, రైతు కూలీలు భారతీయ కిసాన్ సంఘ్ కు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రైతుల ఐక్యత వర్ధిల్లాలి, లాభసాటి ధర సాధిద్దాం, భగవాన్ బలరామ్ కీ...
1 2,252 2,253 2,254 2,255 2,256 2,915
Page 2254 of 2915