News

News

పాకిస్థాన్ కోసం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా

* ఏడాదిలోపే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళికలను చైనా ప్రకటించింది. పాకిస్థాన్‌ కోసం సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ప్రాధాన్యం, పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి...
ArticlesNews

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూభయ్యా

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు....
NewsProgramms

కులాలకతీతంగా ఏకమవుదాం – ధర్మజాగరణ సమితి పిలుపు

కర్నూలు జిల్లాలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజా కార్యక్రమాలు ఊరూ, వాడ, పల్లె, గూడెం, బస్తీలలోని మారుమూల గృహాలను, ప్రజలను స్పృశిస్తూ అసమానంగా, అప్రతిహతంగా సాగిపోతున్నాయి. అందులో భాగంగా 26.01.22 బుధవారం నాడు నంద్యాల మండలం అబాండం తండాలో బంజారా...
News

10 మంది పాక్ సైనికుల మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ దేశంలోని ఓ చెక్ పోస్టుపై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఈ సంఘట‌న‌లో 10 మంది పాక్ సైనికులు మరణించారు. నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులోని కెచ్ జిల్లాలో భద్రతాదళాల చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో...
News

పాకిస్థాన్ జైళ్ళ‌ నుంచి గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాసులు విడుద‌ల

మిగిలిన వారినీ విడుదల చేయాలని భారత్ డిమాండ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ళుగా పాకిస్థాన్‌ జైల్లో మగ్గి విడుదలైన 20 మంది మత్స్యకారులు భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా వేరవల్ పోర్టుకు చేరుకున్న జాలర్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి...
News

అసొం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పుల కలకలం

రోడ్డు నిర్మాణంతో తలెత్తిన వివాదం ఈశాన్య భారతంలో కొలిక్కిరాని సరిహద్దు వివాదాలు అసొం: ఈశాన్య భారత్​లో సరిహద్దు వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఈ ఘటనలపై ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అసోం,...
News

అత్యున్నత ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్

రూ.70 లక్షలతో ఆధునీక‌ర‌ణ‌తో గ‌దులు తిరుప‌తి: స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్‌లో రూ 70 లక్షలతో ఆధునీకరించిన పేయింగ్...
News

భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం

ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన.. న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్​గా నేతృత్వం వహించి పలు అంశాలపై...
1 2,252 2,253 2,254 2,255 2,256 2,873
Page 2254 of 2873