News

News

ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు అమ‌రావ‌తి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ...
News

త్వరలో దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరులు?

* ఆ అంశంపై చర్చిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరుల నియామకంపై చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని...
News

దేశంలో మంకీపాక్స్ కేసులు లేవు – కేంద్రం స్పష్టీకరణ

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను మంకీపాక్స్ కేసులు వణికిస్తున్నాయి. 25కు పైగా దేశాలకు ఈ వ్యాధి వ్యాపించగా గత పది రోజులుగా భారత్లో మూడు మంకీపాక్స్ అనుమానితులకు టెస్టులు చేయగా, నెగిటివ్ వచ్చింది. 'దేశంలో ఇంతవరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు....
News

శ్రీలంకను ఆపదలో ఆదుకుంటున్న భారత్

ఆపద సమయంలో భారత్ శ్రీలంకకు భారీ సాయం చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మన దేశం మరోసారి ఆపన్న హస్తం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్ ‌ను శ్రీలంకకు...
ArticlesNews

పరమ ధార్మికురాలు.. రాణి అహల్యాబాయి హోల్కర్ 

“రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే...
Newsvideos

సిమ్లా : తల్లి చిత్రంతో యువతి – ఫిదా అయిన ప్రధాని

* తల నిమిరి యువతికి ఆశీస్సులందించిన ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఆ యువతి ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ చిత్రాన్ని గీసి చేతిలో పట్టుకుని నిలబడగా ప్రధాని గమనించారు....
News

తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చొరబడిన చైనా విమానాలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొన్నట్లు తైవాన్‌ ప్రకటించింది. తైవాన్‌ పై చైనా దండెత్తితే తాము జోక్యం చేసుకొంటామని...
News

11వ విడత పీఎం కిసాన్ నిధిని విడుదల చేసిన ప్రధాని మోడీ

* ఈ ప్రభుత్వం మీకు బాస్ కాదు - సేవకుడు దేశంలోని 130కోట్లకుపైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి (PM-Kisan) 11వ విడత నిధులు విడుదల చేసిన...
1 2,252 2,253 2,254 2,255 2,256 3,032
Page 2254 of 3032