News

News

జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం!

క‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రాబ్ గామ్ ప్రాంతంలో ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు సెర్చ్ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపైకి...
News

చెన్నై నుంచి కేదార్నాథ్, బదరీనాథ్‌లకు ప్రత్యేక విమానాలు

చెన్నై: చెన్నై నుంచి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల సందర్శనకు భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక పర్యాటక విమానం నడుపనుంది. చెన్నై నుంచి ఈ నెల 29వ తేదీ బయల్దేరే ఈ పర్యటనలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి,...
News

నూపుర్ శర్మపై అనుచిత పోస్టు పెట్టిన ముస్లిం యువకుడి అరెస్టు

క‌శ్మీర్‌: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ(ఫొటో) తలను కత్తితో నరికినట్టు ప్రదర్శిస్తూ ఓ వీడియోను చిత్రీకరించినందుకు కశ్మీరుకు చెందిన యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు. వనీ యూట్యూబ్‌లో ‘డీప్ పెయిన్ ఫిట్నెస్’ పేరుతో ఓ చానల్‌ను నిర్వహిస్తున్నారు....
News

తీవ్రవాదుల బెదిరింపులు… ఢిల్లీ వదిలిన జిందాల్ కుటుంబ సభ్యులు

తనకూ ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు న్యూఢిల్లీ: మ‌హమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపర్ శర్మ వ్యాఖ్యలకు...
News

ముస్లింలపై కఠిన చర్యలు

ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్‌ పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద...
News

దేవాల‌యంలో అప‌రిశుభ్ర‌త‌పై క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణ చ‌ర్య‌లు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని అమ్మవారిని కలెక్టర్ హిమాన్షు శుక్లా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయాల పరిసరాలను పరిశీలిస్తున్న సమయంలో కలెక్టర్ హిమాన్షు దృష్టి ఆలయం లో అపరిశుభ్రంగా ఉన్న...
News

18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో శ్రీనివాసుని కల్యాణాలు

తిరుప‌తి: అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో శ్రీవారి క‌ల్యాణం నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై తొమ్మిదో తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని...
News

మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు..

తోటివారితో ఎలా కలిసి జీవించాలో ముస్లింలు నేర్చుకోవాలి ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీ వ్యాఖ్యానించారు.''మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
1 2,234 2,235 2,236 2,237 2,238 3,032
Page 2236 of 3032