News

News

రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు

ఆర్‌ఎస్ఎస్‌ కర్ణాటక ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌ భట్‌ బెంగ‌ళూరు: కాంగ్రెస్‌ కుట్ర పూరిత విధానాల వలన భారత పతాకం మారిందని, రానున్న కాలంలో కాషాయ ధ్వజమే జాతీయ పతాకం కావచ్చునని కర్ణాటక ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌...
News

పాకిస్తాన్‌లో హిందూ బాలిక కాల్చివేత‌!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌, సుక్కుర్‌లోని రోహిలో 16 ఏళ్ళ‌ హిందూ బాలిక పూజా ఓడ్‌ను అపహరించాలనే ప్రయత్నం చేశారు. అది కాస్తా విఫలమవ్వడంతో ఆమెను కాల్చేశారు. సింధీ మీడియా ప్రకారం.. బాలిక తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేయడంతో వీధి మధ్యలో...
News

అదుపులో ఆరుగురు తీవ్ర‌వాదులు

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం...
News

ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని 'యాంటీ-ఇస్లామోఫోబియా డే'గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్...
News

జమ్మూ-కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ఎన్.ఐ.ఎ షాక్‌

కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ జ‌మ్మూ-క‌శ్మీర్‌: కశ్మీర్‌ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. 2017లో కశ్మీర్‌ అల్లర్లకు సంబంధించి వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్‌ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని...
News

భారత ఆర్మీలో చేరడమే లక్ష్యం – అర్ధరాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ ప్రాక్టీస్

ఉత్తరాఖండ్ లోని అల్మోరా కు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. పొద్దున వెళితే అర్ధరాత్రి వరకు డ్యూటీ. రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన...
News

చైనాలో ఘోర విమాన ప్రమాదం – 133 మంది మృతి

చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బోయింగ్‌ 737 విమానం చైనాలో గుయాన్జి ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, మిగతా సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం...
News

జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా

జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్...
1 2,233 2,234 2,235 2,236 2,237 2,916
Page 2235 of 2916