News

ArticlesNews

ఆంధ్రలో హిందువులకేదీ భరోసా?

ఒమిక్రాన్, పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె, కేంద్ర బడ్జెటు, కేంద్రంపై కేసీఆర్ తిట్ల దండకం, రామానుజ విగ్రహావిష్కరణ, ఆంధ్ర, తెలంగాణాల విభజనపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, కర్ణాటక హిజాబ్ వ్యవహారం.... ఒక దానివెంట ఒకటి వరుసగా జరిగిపోతూ ఉన్నాయ్. వీటి మధ్యలో...
News

దేశవ్యాప్తంగా దాడులకు దావూద్ కుట్ర!: ఎన్‌ఐఏ

ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను...
News

ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌!

విజ‌య‌వాడ‌/తిరువ‌నంత‌పురం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌ల‌పై రోజు రోజుకూ రాజకీయ ప్రత్య‌ర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌లో ఇద్ద‌రు నాయ‌కులను పొట్ట‌న పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల...
News

ఇస్లామిస్ట్ ప్రచార వెబ్‌సైట్ మిల్లత్ టైమ్స్ పైత్యం!

ఆర్‌ఎస్‌ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ పేరిట తప్పుడు వార్తలు ల‌క్నో: దారుల్ ఉలూమ్ దేవబంద్ పూర్వవిద్యార్థి షమ్స్ తబ్రేజ్ ఖాస్మీ స్థాపించిన ఇస్లామిక్ ప్రచార వెబ్‌సైట్ మిల్లత్‌కు పైత్యం పెరిగిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్...
News

ఈడీ కస్టడీలోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్!

ముంబై: దావూద్ ఇబ్రహీంపై న‌మోదైన మనీలాండరింగ్ కేసు నేప‌థ్యంలో ఆయ‌న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను శుక్రవారం 24 ఫిబ్రవరి 2022 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దోపిడీ కేసులో కస్కర్‌ను థానే జైలులో ఉంచారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక...
News

సిక్కు ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోదీ తన గృహంలో శుక్రవారం సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి చెప్పారు. పంజాబ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు...
News

హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌ బెంగ‌ళూరుః హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం...
News

సింగపూర్ ప్రధాని వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టిన భారత్

న్యూఢిల్లీ: సింగపూర్ పార్లమెంట్‌లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడాన్ని భారత్ తప్పుపట్టింది. భారత్ సింగపూర్ ప్రభుత్వంకు దౌత్యపరమైన నిరసనను వ్యక్తం చేసింది. నెహ్రూస్‌ భారత్‌లో లోక్‌సభలో దాదాపు...
1 2,226 2,227 2,228 2,229 2,230 2,873
Page 2228 of 2873