News

News

సింగపూర్‌లో తొలిసారిగా ఉగాది భాగవత సప్తాహం

సింగ‌పూర్‌: సింగ‌పూర్‌లో తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారాలు సంయుక్తంగా ఉగాదిని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ చేతుల మీదుగా శ్రీమద్‌ భాగవత...
News

వీర్ సావర్కర్ లేకుంటే దేశం లతాజీ గొంతు విని ఉండేది కాదు

డాక్టర్ హరీష్ భీమానీ భోపాల్: 'లతా మంగేష్కర్' కార్యక్రమంలో లతాజీ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ, ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ డాక్టర్ హరీష్ భీమానీ... వీర్ సావర్కర్ వల్లనే భారతదేశం లతాజీ గొంతు వినడానికి కారణమని అన్నారు. సావర్కర్ లేకుంటే లతాజీ...
News

భారతదేశంలో రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు

వెల్లడించిన వరల్డ్ లైన్ నివేదిక న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్టు 'వరల్డ్‌లైన్‌ ఇండియా' డిజిటల్‌ పేమెంట్స్‌ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది....
News

దినదిన ప్రవర్థమానమ‌వుతున్న జాతీయవాద భావనలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాగ్య‌న‌గ‌రం: సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమ‌వుతున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని కేశవ...
News

విద్యా వ్య‌వ‌స్థ‌లోని ‘క‌రోనా న‌ష్టాన్ని’ భ‌ర్తీ చేద్దాం

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ డాక్ట‌ర్ కృష్ణ గోపాల్‌ రాంచీ: క‌రోనా ర‌క్క‌సి వ‌ల్ల విద్యా వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డిన న‌ష్టాన్ని మ‌న‌మంతా ఐక్యంగా భ‌ర్తీ చేద్దామ‌ని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) సహ స‌ర్ కార్య‌వాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు....
News

బీర్భూమ్ హింస కేసు.. రాంపూర్‌హ‌ట్‌లో అడుగుపెట్టిన సీబీఐ బృందం

బీర్భూమ్(పశ్చిమ బెంగాల్): బీర్భూమ్ హింసాకాండ కేసును స్వాధీనం చేసుకోవాలని కోల్‌క‌తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించిన తరువాత, సెంట్రల్ ఏజెన్సీకి చెందిన 15 మంది సభ్యుల బృందం కేసు విచారణకు శనివారం రాంపూర్‌హాట్‌లోని నేరస్థలానికి చేరుకుంది. ఈ...
News

క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో క‌శ్మీర్‌ పండిట్లపై జరిగిన మారణహోమం జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటును సులభతరం చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక...
News

విచారణకు హాజరైన పరమశివుడు!

రాయ్‌పూర్‌: భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు(విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మంది కూడా విచారణకు హాజరయ్యారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా...
1 2,226 2,227 2,228 2,229 2,230 2,917
Page 2228 of 2917