News

News

ప్రధానిని దూషించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నేత.. పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

ముంబాయి: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత షేక్ హుస్సేన్ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిట్టిఖదన్ పోలీస్ స్టేషన్‌లో...
News

పూజ్య డాక్టర్ జీపై కర్ణాటక మాజీ సీఎం అనుచిత వ్యాఖ్యలు… ఆగ్రహించిన బీజేపీ

బెంగ‌ళూరు: ఆర్‌ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్‌ హెగ్డేవార్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటీష్ వారితో చేతులు కలిపాడంటూ మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన తప్పుడు వ్యాఖ్య ఆయన్ను ఇరకాటంలో పడేసింది. దీనిపై ఇంధనశాఖ మంత్రి సునిల్‌కుమార్‌ ట్వీట్‌ చేస్తూ సిద్దరామయ్యకు కనీస పరిజ్ఞానం...
News

శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ

శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో సర్ప దోష నివారణ పూజను దేవస్థానం ఈవో లవన్న, వేదపండితులు ప్రారంభించారు.రోజుకు మూడు విడతల్లో ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద ఈ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు ధర రూ.1500లుగా నిర్ణయించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

భ‌యంక‌ర సందేశంతో అల్‌ఖైదా వీడియో విడుద‌ల‌

న్యూఢిల్లీ: అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నేత అయిమన్ అల్ జవహిరి ఒళ్లు గగుర్పొడిచే సందేశంతో ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రపంచంలోని ముస్లింలు ప్రముఖ జీహాదీ నేతలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చాడు. “Deal of the Century or Crusades Spanning...
News

భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక

న్యూఢిల్లీ: నూపర్‌ శర్మ వ్యాఖ‍్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్‌ హెచ్చరించింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్‌ ఖొరాసాన్‌ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్‌లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్‌...
News

‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు

* బీహార్లో రైలు దహనానికి పాల్పడ్డ అల్లరి మూకలు * వ్యూహాత్మక దాడులుగానే అభిప్రాయపడుతున్న విశ్లేషకులు యువతను పెద్ద ఎత్తున సైన్యంలో రిక్రూట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కూడా...
News

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం

నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో 300పైగా పాఠ‌శాల‌లు ర‌ద్దు

జమాత్- ఈ- ఇస్లామీ సంస్థకు అనుబంధంగా నడుస్తున్నందునే... 11 వేల మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్చాలని కేంద్రం సూచన క‌శ్మీర్‌: జమాత్‌-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్ (ఎఫ్‌.ఎ.టి) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్ళ‌ను నిషేధిస్తున్నట్టు జమ్మూ...
1 2,226 2,227 2,228 2,229 2,230 3,032
Page 2228 of 3032