News

News

పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన కార్పొరేట‌ర్ గౌస్ అరెస్టు!

భాగ్య‌న‌గ‌రం: పాత బ‌స్తీలో పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ముషీరాబాద్‌లో పోలీస్ విధులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌ బోలక్‌పూర్‌లో పోలీసులతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన...
News

ఎంత చెప్పినా విన‌రు గాక విన‌రు.. ముస్లింల రోడ్డుపై న‌మాజ్‌!

ఆగ్రా: ఆగ్రాలోని ఇమ్లీ వలీ మసీదు వెలుపల రోడ్డుపై నమాజ్ చేయడంపై ఈ నెల మూడోతేదీన హిందూ మహాసభ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మసీదు ఆగ్రాలోని గుర్ కీ మండిలో ఉంది. నమాజ్‌ను రోడ్డుపై కాకుండా మసీదు లోపలే...
News

అత‌డు మాన‌సిక రోగి కాదు… బాగ‌నే ఉన్నాడు!

అబ్బాసీకి చికిత్స చేసిన వైద్యుడి వెల్ల‌డి ల‌క్నో: గోరఖ్‌నాథ్ దేవాలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి చికిత్స అందించిన వైద్యుడు అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడనే వాదనలను ఖండించారు. గోరఖ్‌పూర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ చీఫ్ జెఎస్‌పి సింగ్...
News

అత్యాచారం కేసులో బిషప్‌కు కేరళ హైకోర్టు నోటీసు

తిరువ‌నంత‌పురం: బిషప్ అత్యాచారం చేసిన కేసులో కేరళ నన్ దాఖలు చేసిన అప్పీలును కేరళ రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ సి. జయచంద్రన్‌లతో కూడిన ధర్మాసనం బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు...
News

ఇద్దరు తీవ్రవాదుల హ‌తం!

జ‌మ్ము: పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. హ‌తులు సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా,...
News

ఎన్ఐఏకు గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద పదునైన ఆయుధంతో దాడికి దిగిన వ్యక్తిని అహ్మద్ అబ్బాసిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఒక వ్యక్తి గోరఖ్‌నాథ్ ఆలయం ఆవరణలోకి బలవంతంగా...
News

‘హిజాబ్ ఉపాధ్యాయుల’ను అనుమతించం… తేల్చిచెప్పిన కర్ణాటక సర్కార్

బెంగ‌ళూరు: పరీక్షల విధుల‌కు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది....
News

పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టం!

కర్ణాటక మంత్రి హెచ్చ‌రిక‌ బెంగ‌ళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తిండి తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని ఆరోపించారు....
1 2,214 2,215 2,216 2,217 2,218 2,917
Page 2216 of 2917