News

News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని...
News

యుద్ధ‌భూమిలో హిందూ స్వయం సేవక‌ సంఘ్ సేవ‌లు!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అంటేనే గుండె ద‌డ పుడుతుంది... అలాంటిది ఆ యుద్ధ‌భూమిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌డం మాట‌లు కాదు.. ప్రాణాల‌కు తెగించి, అక్క‌డి హిందూ స్వయం సేవక‌ సంఘ్(హెచ్‌.ఎస్‌.ఎస్‌), ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్‌), ప‌లు హిందూ సంస్థ‌లు మాన‌వ సేవే...
News

ఉక్రెయిన్ సంక్షోభం… రాష్ట్రపతి కోవింద్‌‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశపు ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే ముందు ప్రధాని...
News

రామ మందిరం వలే సరస్వతి నదికి ఆధారాలు చూపాలి

ఆర్ఎస్ఎస్ స‌ర్‌ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం పూర్వం ఉన్నట్టు ఏ విధంగా ఆధారాలతో నిరూపించారో, అదే విధంగా సరస్వతి నది గతంలో మనుగడలో ఉండేద‌న్న వాస్తవాన్ని ఆధారాలతో నిరూపించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) స‌ర్‌...
News

ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు – కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి

దేశ వ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇవి 2020 ఫిబ్రవరి (రూ.1,05,366 కోట్ల)తో పోలిస్తే 26%, 2021 ఫిబ్రవరి (రూ.1,13,143 కోట్ల)తో పోలిస్తే 18% అధికం. ఈ ఏడాది...
News

ఉక్రెయిన్ నుండి బయటపడడానికి ‘భారత్ మాతాకీ జయహో’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు

ఉక్రెయిన్ నుండి పలు దేశాల విద్యార్థులు బయట పడడానికి కష్టాలు పడుతూ ఉన్నారు. భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ గంగ కొన‌సాగుతోంది. ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌తో ఆరు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమ‌వారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భార‌తీయులు...
News

తెలుగు రాష్ట్రాలలో మార్మ్రోగుతున్న శివ నామం

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు....
News

16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేత షేక్ సాజిద్

ఓ టీఆర్ఎస్ నేత 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక విశ్వనాథ ‌పేటకు చెందిన టీఆర్ఎస్ నేత షేక్ సాజిద్ కౌన్సిలర్ ‌గా ఎన్నికయ్యాడు....
1 2,213 2,214 2,215 2,216 2,217 2,873
Page 2215 of 2873