News

News

విజ్ఞాన కాంతులు వెద‌జ‌ల్లుతున్న‌ మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌యవాడ‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా ఏపీలోని విజయవాడలోని ఆర్కిటెక్చర్‌ కళాశాల ఆవరణలో అత్యాధునిక మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. భారత రక్షణ రంగంలో కీలకమైన...
News

219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​...
News

రాజ‌స్థాన్‌లో బీజేవైం కార్య‌క‌ర్త హ‌త్య‌!

రాజస్థాన్: రాజస్థాన్‌, కోటాలోని కైతునిపోల్ ప్రాంతం, సబర్మతి కాలనీలో విక్కీ ఆర్య అనే స్థానిక భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తను కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారు. విక్కీ ఆర్య తన బైక్‌పై వెళుతుండగా ఈ దాడి జ‌రిగింది. చేతిలో రాడ్‌లు,...
News

సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఉక్రెయిన్‌-పోలాండ్...
News

శేషాచలం అడవుల్లో భారీ అగ్నికీలలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోని కాకులకోన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా అటవీ సిబ్బంది ఫైర్​లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భారీగా వీచిన గాలులకు.. అగ్నికీలలు అటవీప్రాతంలో వ్యాపించాయి. ఈ క్రమంలో కార్చిచ్చు చెలరేగడంతో...
News

నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి!

న‌ల్గొండ‌: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్, శిక్షణ పైలట్ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి...
News

మార్చి 15 నుంచి సాధారణ అంతర్జాతీయ విమానాల రాక‌పోక‌లు

న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో 2020 మార్చి 23 నుంచి నిలిచిపోయిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల తర్వాత.. మార్చి 15 నుంచి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయ ని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై...
News

శ్రీశైల మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టువస్త్రాల సమర్ప‌ణ‌

శ్రీ‌శైలం: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు శుక్ర‌వారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున...
1 2,216 2,217 2,218 2,219 2,220 2,873
Page 2218 of 2873