News

News

కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్

కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి...
News

భారత్ తో పాకిస్థాన్ ఏ విధంగానూ సరితూగ లేదు – ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ ‌పై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత పాస్‌పోర్ట్ ‌కు ప్రపంచ దేశాల్లో ఎంతో విలువ ఉందన్నారు. భారత్ ‌తో ఏ రకంగానూ పోల్చుకునే పరిస్థితిలో పాకిస్థాన్‌ లేదన్నారు. భారత స్వతంత్ర విదేశాంగ విధానం గొప్పగా...
News

‘అల్లాహో అక్బర్’ అంటూ గోరఖ్ ‌నాథ్ ఆలయంలోకి వెళ్లడానికి వ్యక్తి యత్నం, అరెస్టు

అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గోరఖ్ నాథ్ ఆలయంలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించడమే కాక అడ్డుకోబోయిన ఇద్దరు ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్ల (పిఎసి)పై పదునైన ఆయుధంతో దాడి చేసిన ముర్తజా అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని...
News

మహారాష్ట్రలో ముదురుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం

* మసీదులకున్న లౌడ్ స్పీకర్లు తీయకపోతే... మసీదు ముందు స్పీకర్ లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తాం... హెచ్చరించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మహారాష్ట్రలో లౌడ్ ‌స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్ ‌స్పీకర్ పెట్టి...
News

ఏపీలో సరికొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. కొత్తగా ఏర్పడిన 13తో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. సీఎం జగన్‌ అమరావతి నుంచి వర్చువల్ ‌గా కొత్త...
News

32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు

దశాబ్దాలుగా తమ స్వస్థలాలకు, సంస్కృతికి, ఆచారాలకు దూరమైన కశ్మీర్ హిందువులు 370 ఆర్టికల్ రద్దుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో, భరోసాతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తమ మూలాలను వెదుక్కుంటున్నారు. తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి...
ArticlesNews

నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవకారుడు పూజ్య విద్యా ప్రకాశానందగిరి

మన దేశంలో సుదీర్ఘ కాలం పాటు సాగిన పరదేశీయుల పాలన, విదేశీ విద్య, ఆ సమయంలో పెచ్చరిల్లిన వివిధ భావజాలాలు, ప్రజలలో ప్రబలిన బీదరికం, అవిద్య, అంటరానితనం, మూఢ నమ్మకాలు వంటి వివిధ కారణాల వల్ల కునారిల్లిపోతున్న హిందూ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి...
News

శ్రీలంక కు భారత్ ఆపన్నహస్తం

* 40 వేల టన్నుల డీజిల్, 40 వేల టన్నుల బియ్యం, ఒక బిలియన్ యూఎస్ డాలర్ల సాయం సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత దేశం 40,000 టన్నుల డీజిల్‌ను పంపించింది. కొద్ది రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు...
1 2,216 2,217 2,218 2,219 2,220 2,917
Page 2218 of 2917