ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు కృషి
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: శాంతి ప్రయత్నాలకు, ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు ఏ విధంగానైనా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. టెలీ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మోదీ ఈ...







