News

News

ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు కృషి

భార‌త్ ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: శాంతి ప్రయత్నాలకు, ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు ఏ విధంగానైనా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. టెలీ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మోదీ ఈ...
News

యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి

భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్‌ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భారత్‌ సాయం...
News

యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి

అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య న్యూఢిల్లీ: రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు...
News

ప్రపంచంలో అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం భారతదేశం

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ...
ArticlesNews

కులాల హద్దులు చెరిగిపోతున్నాయ్…

ఈమధ్య నా వాట్సప్ కు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఒక బంధువుల కుర్రాడి తాలూకూ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ అది. అందులో వధువు తాలూకు వివరాలు చూసి నేను ఒకింత ఆశ్చర్యపోయా. కారణం ఆ అమ్మాయిది వేరే కులం. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు...
News

17 కోట్ల మందికి అందనున్న ఆయుష్మాన్ భారత్ సేవలు

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ...
ArticlesNews

సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ

గురూజీ అని పిలవబడే మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ ఆంగ్ల తేది 1906 ఫిబ్రవరి 19, మాఘ బహుళ ఏకాదశి నాడు సదాశివరావు , లక్ష్మిబాయి దంపతులకు జన్మించారు. వారిరువురిని భావూజీ, తాయీజీ అని పిలిచేవారు. మాధవ్ జననం వారి మేనమామ బాలకృష్ణ...
News

250 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.....
1 2,215 2,216 2,217 2,218 2,219 2,873
Page 2217 of 2873