News

News

భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్ బోట్లు!

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు...
News

ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

దేశాన్ని వీడిన ఇమ్రాన్ భార్య బెస్ట్ ఫ్రెండ్ ఇస్లామాబాద్‌: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజకీయంగా షాకుల మీద షాకులు తగులుతూ ఉండగా, తాజాగా అతడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్‌ను...
News

వ్యవసాయ రంగంలోకి విశ్రాంత సైనికులు

* ‘మేనేజ్’ పథకం ద్వారా విశ్రాంత సైనికులకు శిక్షణనందించనున్న కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ పొందిన రక్షణ శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇక వ్యవసాయంలో శిక్షణ ఇవ్వనుంది. 'మేనేజ్' అనే పథకంతో సైన్యం నుంచి రిటైరైన విశ్రాంత సైనికులకు వ్యవసాయ...
News

సీఎం జగన్ కు గవర్నర్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై CM జగన్ మోహన్ రెడ్డికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. 'కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏకీకృత అభివృద్ధికి బాటలు పడతాయి. రాష్ట్ర పాలనా చరిత్రలో నవశకానికి నాంది పలికారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా...
News

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ – ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన

* అధ్యక్షుడి ఆమోదం పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించాడు. పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై...
News

జమ్మూ కాశ్మీర్ : స్థానికేతరులపై తీవ్రవాదుల కాల్పులు

* ఉగ్రవాదులకు సాయమందిస్తున్న నలుగురి అరెస్ట్ జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన...
News

పూరీ ఆలయంలో దుండగుల ఘాతుకం – వంటశాలలో 40 పొయ్యిలు ధ్వంసం

ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్​లో ఉన్న మందిరం వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు...
News

చైనాలో కరోనా విలయం – రంగంలోకి సైన్యం

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్‌ ఉద్ధృతి విపరీతంగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌...
1 2,215 2,216 2,217 2,218 2,219 2,917
Page 2217 of 2917