News

News

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేంద్రంగా తిరుచ్చి విమానాశ్రయం!

తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన తిరుచ్చి విమానాశ్రయం ఇపుడు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అరబ్‌ దేశాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికులు భారీ మొత్తంలో అడ్డదారుల్లో బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. గత పది రోజుల్లోనే...
News

జాతరమ్మ.. జాతరో.. విజయనగరంలో మొదలైన తీర్థాల ఉత్సవాలు!

విజయనగరం -- సంక్రాంతి పండగ ముగిసింది.. ఇక విజయనగరంలో జాతరలు మొదలయ్యాయి. జిల్లా అంతటా తీర్థాల పరంపర కనుమ రోజున ఆరంభమైంది. ఎక్కడ చూసినా విద్యుత్తు దీపాల అలంకరణలో అమ్మవార్ల ఆలయాలు.. భక్తజనంతో వాటి ప్రాంగణాలు నిండిపోయాయి. ఈ సందడి మరో...
News

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,229 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నటి రోజు...
News

భారత్‌లో 5G ఫోన్లకు ఫుల్ డిమాండ్… కొనుగోళ్లు ఎలా ఉన్నాయంటే?

అల్ట్రా స్పీడ్ మొబైల్నెట్‌వర్క్ అయిన 5జీ (5G Network) గతేడాది భారతదేశం (India)లోని కొన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio) 5G సేవలను దేశ...
News

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అయిదు చోట్ల మినీ అన్నప్రసాద భవనాలు.. అవి ఎక్కడంటే?

శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. వాందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్నప్రసాదాలను అందజేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి భక్తులు అంతకంతూ పెరుగుతుండడంతో.. ఇతర...
News

వకుళమాత ఆలయంలో చోరీకి యత్నం.. కానీ ఒక్క రూపాయి కూడా దొంగిలించలేదు.. ఎందుకో తెలుసా?

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయంలో బుధవారం చోరీ యత్నం జరిగింది. ఆలయం వెనుక వైపున ఉన్న కొండఎక్కి గుడిలోకి ఓ దొంగ చొరబడ్డాడు. ప్లాన్‌ ప్రకారం లోనికి వచ్చి.. గడ్డపార...
News

మసీదులు, చర్చిలకు వెళ్లాలని బీజేసీ నాయకులకు ప్రధాని మోదీ సూచన.. ఆయన ఉద్దేశం అదేనా?

ప్రధాని నరేంద్ర మోదీ మైనారిటీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల పాటు దిల్లోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మసీదులకు వెళ్లి ముస్లింలను కలుసుకోవాలని.. వారి సమస్యలు...
News

150 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యం.. బీజేపీ ఆధ్వర్యంలో త్వరలో రథయాత్రలు – సీఎం బసవరాజు బొమ్మై వెల్లడి

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలను ప్రారంభించిన బీజేపీ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై...
1 1,996 1,997 1,998 1,999 2,000 3,040
Page 1998 of 3040