News

News

రెచ్చిపోయిన తాలిబన్లు.. బహిరంగంగా నలుగురు దొంగల చేతులు నరికిన వైనం.. వామ్మో ఇంత ఘోరమా?

ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్లు దారుణానికి ఒడిగట్టారు. దోపిడీలు చేసిన 9 మంది దొంగలకు తాలిబన్లు బహిరంగంగా విధించిన శిక్ష చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దోపిడీలకు పాల్పడిన తొమ్మిది మంది పురుషులను కొరడాలతో కొట్టడంతోపాటు వారిలో నలుగురి చేతులను...
News

ఈ నెల 19న వేమన జయంతి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌ అధికార బాషా సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ స్థానిక ఎస్ ఆర్ ఆర్ అండ్...
ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

'దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి... ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి...
News

ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్‌!

కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సందర్బంగా కేంద్ర...
News

నేపాల్ విమాన ప్రమాదంలో మొత్తం 72మంది మృతి… కూలడానికి కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందంటే?

నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జనవరి 15వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో 72 మంది...
ArticlesNews

భారత దేశ చరిత్రలో మోదీ స్థానం, స్థాయి పదిలం… ప్రతిపక్షాల ఆరోపణలపై సీతారామన్‌ ఘాటు వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారన్ని కోర్టులు తిప్పికొట్టాయని బిజెపి స్పష్టం చేసింది. ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు...
News

పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు పొందండి అంటున్న సిక్కిం సీఎం.. ఈ భారీ ఆఫర్‌ వెనుక అసలు కారణం ఇదే?

భారత దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లకు పైగా చేరిపోయింది. రానున్న రోజుల్లో చైనాను కూడా దాటిపోయి నంబర్‌ 1గా అవతరించనుంది. ఈక్రమంలో మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన...
1 1,998 1,999 2,000 2,001 2,002 3,040
Page 2000 of 3040