రామసేతుపై త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేంద్రం!
కేంద్ర ప్రభుత్వం త్వరలో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే అవకాశం ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించాలంటూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే...







