News

News

రామసేతుపై త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం త్వరలో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే అవకాశం ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించాలంటూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే...
ArticlesNews

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్...
ArticlesNews

ఈవీఎంల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. సుమారు 1300 కోట్లు కేటాయింపు!

భారత్‌లో ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. అయితే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం వాటిని పట్టించుకోవట్లేదు.. ఇదే టెక్నాలజీతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మరిన్ని...
ArticlesNews

మంచంపై కూర్చుని అన్నం ఎందుకు తినకూడదో తెలుసా..! హిందూ ధర్మం ఏం చెబుతుందంటే?

హిందూ గ్రంధాలు, ధర్మాల ప్రకారం.. మంచం మీద కూర్చొని ఆహారం తినే వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండదని చెబుతుంటారు. వాస్తవానికి ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోలేదు. ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు, కొన్ని ప్రధాన స్థలాలు రూపొందించబడ్డాయి. ప్రశాంతమైన,...
News

క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోసం యోగా చేయాలి – ప్రధాని మోదీ సూచన

దేశంలో క్రీడలను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగా పరిగణించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఒక క్రీడా ఈవెంట్‌ను ప్రారంభించిన సందర్భరంలో వ్యాఖ్యానించారు. క్రీడాకారులను తమ ఆహారంలో మిల్లెట్‌ను చేర్చుకోవాలని కోరారు. ఒకప్పుడు క్రీడలను కాలయాపన...
News

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ని కారుతో ఈడ్చుకెళ్లిన దుండగుడు!

మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ.. మనుషుల్ని లాక్కెల్లడం దేశ రాజధాని ఢిల్లీలో సాధారణమైపోతోంది. ఈ సారి ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ను ఓ కారు డ్రైవర్‌ ఈడ్చుకెళ్లాడు. దిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల...
ArticlesNews

ఆర్థిక శాఖ సమాచారం విదేశాలకు లీక్‌.. బడ్జెట్‌ ముందు ఇది వెలుగుచూడటం ఆందోళనకరం!

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న వేళ.. ఈ మంత్రిత్వ శాఖ (Finance Ministry)లో గూఢ చర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.....
News

బురఖాతో వచ్చే విద్యార్థినులకు నో ఎంట్రి అని చెప్పిన కళాశాల యాజమాన్యం… ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లోని ఓ హిందూ కళాశాలకు ముస్లిం విద్యార్థినులు బురఖా ధరించి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులను ఆ కళాశాల సిబ్బంది గేటు వద్దనే నిలువరించారు. బురఖా తొలగించి కళాశాలలోని తరగతులకు వెళ్లాలని సూచించారు. కానీ...
1 1,995 1,996 1,997 1,998 1,999 3,040
Page 1997 of 3040