980 దేవాలయాల నిర్మాణం వేగవంతం చేయాలి – మంత్రి కొట్టు సత్యనారాయణ
టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సాయంతో చేపట్టిన 980 దేవాలయాల నిర్మాణ పనులు అన్నీ ఫిబ్రవరి 1వ తేదీ నాటికి గ్రౌండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం...







