News

News

980 దేవాలయాల నిర్మాణం వేగవంతం చేయాలి – మంత్రి కొట్టు సత్యనారాయణ

టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సాయంతో చేపట్టిన 980 దేవాలయాల నిర్మాణ పనులు అన్నీ ఫిబ్రవరి 1వ తేదీ నాటికి గ్రౌండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం...
News

చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఘనంగా పశువుల పరస…. భారీగా తరలి వచ్చిన తమిళులు!

చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణ పల్లె, కురివికుప్పం గ్రామాల్లో పశువుల పండుగ సందర్భంగా పరస కార్యక్రమాన్ని ఆయా గ్రామస్తులు భారీ జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ పశువులను పూజించి అలంకరించి...
News

నటి అమలాపాల్​కు ఆలయ ప్రవేశం నిరాకరణ.. ఆలయ వర్గాల చర్యను తప్పు పట్టిన హిందూ ఐక్య వేదిక!

కేరళలో ప్రముఖ సినీతార అమలాపాల్​ను గుడిలోకి రానివ్వకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఎర్నాకులంలో తిరువైరానికులంలోని ఓ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె చేసేది లేక గుడి బయటి నుంచే దేవుడిని మొక్కి వెనుదిరిగారు. దీనిపై హిందూ ఐక్య వేదిక...
News

ఈ నెల 19న యశ్వంతపుర – నరసాపురం మధ్య ప్రత్యేక రైలు!

బెంగళూరులోని యశ్వంతపుర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంల మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 19న తిరగనుంది. యశ్వంతపురంలో మధ్యాహ్నం 3.50కు బయల్దేరే (07154) రైలు మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, పెనుకొండ,...
News

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే?

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించింది. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ...
News

తమిళనాడు పేరు మార్చాలని అనలేదు – గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి స్పష్టం

తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో మొదలైన రగడ అక్కడి నుంచి ముదురుతూ వచ్చింది. తమిళనాడు పేరు మార్చి "తమిళగమ్‌'' అని పెట్టాలని గవర్నర్ సూచించినట్టు కొన్ని రోజులుగా...
News

యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న సీఎంలు

యాదగిరి గుట్ట స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంల వెంట తెలంగాణ ఎంపీ సంతోష్, మంత్రులు తలసాని...
News

గోవులను వధించి కొవ్వు, చర్మం, మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు!

గోవులను వధించి.. వాటి చర్మం, కొవ్వు, మాంసం వేరు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని పట్టణంలోని రామకృష్ణాకాలనీ శివారు జ్యోతినగర్ ఆవులను వదిస్తున్నారని కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గోపాల్ తదితరులు...
1 1,997 1,998 1,999 2,000 2,001 3,040
Page 1999 of 3040