కాలు దూరని క్యాబిన్లలో.. గాలి చొరబడని వ్యాన్లలో.. కనికరం లేని చేతుల్లో.. కబేళాకు వెళ్లక ముందే కళేబరాలుగా మిగులుతున్న మూగ జీవాల మౌనరోదన ఇది. గంటల కొద్దీ ప్రయాణం.. కదలలేని వైనం.. ఆహారం ఇవ్వరు.. నీటి చుక్క చూపరు.. ఊరు చేరుకునే...
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పోషించే ఏనుగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు పేర్కొన్నారు. కోయంబత్తూర్ జిల్లా పేరూర్ బడ్డీశ్వరాలయంలో కల్యాణి అనే ఏనుగు స్నానం చేసేందుకు అనుకూలంగా రూ.60 లక్షలతో...
ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు. రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2(PSLVD2) రాకెట్ మూడు ఉపగ్రహాలను...
అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను భారత్ త్వరలో కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే.. లేజర్ గైడెడ్ హెల్ఫైర్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంగా ప్రయోగించగలవు. అల్ఖైదా చీఫ్ ఐమాన్ అల్-జవహిరిని అంతం చేసేందుకు అమెరికా ఈ డ్రోన్నే...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
మైసూరు (VSK) - భారతదేశం అంతటా సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని.. ఎంతో ప్రతిభావంతులైన మనదేశ యువకులు అనేక రంగాల్లో ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నారని ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. రానున్న 25 ఏళ్లలో భారతదేశ అభివృద్ది యువత చేతుల్లోనే...
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు టర్కీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ దేశంలోని అంకారాలో షెహబాజ్ షరీప్ పర్యటించాల్సి ఉండగా.. , ఆ పర్యటనను రద్దు చేసుకోవాలని టర్కీ సూచించింది. అత్యంత శక్తివంతమైన భూకంపంతో దేశం మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున...
ఆంధ్రుల చరిత్రలో 'కొండవీడు కోట'కు ప్రత్యేక స్థానం ఉంది. గుంటూరు నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. ఈ...