News

News

మూడు ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం

రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది...
News

అత్యాచార కేసుల్లో భారత సంతతి న్యాయమూర్తి సంచలన తీర్పు.. నిందితుడికి 36 యావజ్జీవ కారాగార శిక్ష!

అత్యాచారం కేసుల్లోని ఓ నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరమ్‌జిత్‌ కౌర్‌ బాబీ చీమా–గ్రప్‌ ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో సంచలనంగా మారింది. మెట్రోపాలిటన్‌ పోలీసు మాజీ అధికారి అయిన డేవిడ్‌ కారిక్‌(48) 2003 నుంచి...
News

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ-20 విదేశీ ప్రతినిధులు.. కట్టడాలు చూసి మంత్రముగ్థులైన ప్రతినిధులు!

లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ-20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు జీ-20 విదేశీ ప్రతినిధులు...
News

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ 

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు...
News

విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాలయం నుంచే కొనసాగించింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన లావాదేవీలన్నీ...
News

శ్రీవారి సేవలో ఏపీటీడీసీ! 

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా తిరుమల వెంకన్న దర్శనంలో భక్తులకు ప్రత్యేక సేవలందించనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీతో పాటు ఇతర రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు, ఐఆర్‌సీటీసీల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి బ్యాకెండ్‌ సౌకర్యాలు కల్పించనుంది. భక్తులు...
News

హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ తయారీ నూతన ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్‌ను కూడా ఆవిష్కరించారు. గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ 615 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దేశంలోని అన్ని...
News

మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన పాక్‌.. ఈ చర్యలపై భగ్గుమన్న ప్రపంచ దేశాలు!

పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే(Turkey)కు సహాయక సామగ్రితో బయలుదేరిన భారత ఎన్‌డీఆర్ఎఫ్(NDRF) విమానానికి ఎయిర్‌స్పేస్ ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. సోమవారం సంభవించిన వరుస భూకంపాలకు తుర్కియే చిగురుటాకులా వణికింది. ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ...
1 1,964 1,965 1,966 1,967 1,968 3,040
Page 1966 of 3040