News

News

భారత్‌, ఇరాన్‌, చైనా రాయబార కార్యాలయాలను పేల్చేస్తాం – ఐఎస్‌ఐఎల్‌-కె ఉగ్రవాద సంస్థ హెచ్చరిక

ఆఫ్ఘానిస్థాన్‌లోని భారత్‌, ఇరాన్‌, చైనా రాయబార కార్యాలయాలను పేల్చివేస్తామని ఐఎస్‌ఐఎల్‌-కె(ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ ది లెవన్ట్‌ ఖొరాసన్‌) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. తాలిబాన్లే తమ ప్రథమ శత్రువులని ఆ సంస్థ ప్రకటించింది. దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలతో తాలిబాన్ల...
ArticlesNews

కనీవినీ ఎరుగని రీతిలో శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం… 55 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాలు!

భారతావనిలోనే తొలిసారిగా చేపడుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కురుక్షేత్ర సమీప గుంతి ప్రాంతంలో 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గుంతి మాత ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,...
News

భారత్‌తో సంబంధాలు కలిగి ఉండటమే తమకు ముఖ్యమన్న అమెరికా!

యుద్ధ ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్‌ భారీగా చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా స్పందించింది. దానివల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేసింది. భారత్‌పై ఆంక్షలు విధించే ఆలోచన తమకు లేదని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి...
News

వెంగమాంబ ఉత్సవాలు ప్రారంభం

నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వెంగమాంబ పేరంటాల అమ్మవారి సముద్ర స్నానానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఉషశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఉదయగిరి సీఐ గిరిబాబుతో కలిసి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సముద్రస్నానం ఉత్సవాల్లో భాగంగా...
News

శివరాత్రి ఉత్సవాలకు పందిరి రాట

శ్రీకాకుళం జిల్లా జలుమూరులో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం దేవదాయశాఖ అధికారులు, అర్చకులు పందిరి రాట వేశారు. గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణాదారణ,...
News

నేటి నుంచి కొరియాకు చెందిన 108 మంది బౌద్ధ యాత్రికుల తీర్థయాత్ర ప్రారంభం… ఈ యాత్ర విశేషాలేంటంటే?

న్యూఢిల్లీ -- దక్షిణ కొరియాకు చెందిన సాంగ్‌వోల్ సొసైటీ నిర్వహిస్తున్న తీర్థయాత్రలో భాగంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి 108 మంది బౌద్ధ యాత్రికులు 43 రోజుల పాటు 1,100 కిలోమీటర్లు నడవనున్నట్లు ఇన్ఫర్మేషన్‌ బ్యూరో మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖను భగ్నం చేసేందుకు మలప్పురంలో సీపీఎం గూండాల యత్నం!

కొచ్చి (VSK) - కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్‌లో గత ఫిబ్రవరి 6, 2023 రాత్రి సిపిఎం, డివైఎఫ్‌ఐ గూండాలు... ఆర్‌ఎస్‌ఎస్ శాఖను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. శాఖ కార్యక్రమం శాంతియుతంగా, మామూలుగా క్రమశిక్షణతో సాగుతుండగా.. కొట్టక్కల్ శివాలయం ప్రాంగణంలోని...
News

గిరిజనుల మత మార్పిడులపై ఈ నెల 12న అస్సాంలో ర్యాలీ

భారతదేశంలో మత మార్పిడులు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల ప్రజలకు ఈ పెను ముప్పు నిరంతరం ఇబ్బంది కలుగజేస్తూనే ఉంది. అస్సాంలోని గిరిజనులను విదేశీ మతాల్లోకి మార్చడం కొత్త సంఘటన కాదు కానీ గత కొన్ని...
1 1,961 1,962 1,963 1,964 1,965 3,040
Page 1963 of 3040