భారత్, ఇరాన్, చైనా రాయబార కార్యాలయాలను పేల్చేస్తాం – ఐఎస్ఐఎల్-కె ఉగ్రవాద సంస్థ హెచ్చరిక
ఆఫ్ఘానిస్థాన్లోని భారత్, ఇరాన్, చైనా రాయబార కార్యాలయాలను పేల్చివేస్తామని ఐఎస్ఐఎల్-కె(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవన్ట్ ఖొరాసన్) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. తాలిబాన్లే తమ ప్రథమ శత్రువులని ఆ సంస్థ ప్రకటించింది. దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలతో తాలిబాన్ల...







