వివేకానంద రాక్-తిరువళ్లువర్ విగ్రహం మధ్య రూ. 37 కోట్లతో ఫైబర్గ్లాస్ వంతెన నిర్మాణం!
సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో స్వామి వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తు తిరువళ్లువర్ విగ్రహం ప్రాంతాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్లాస్ రహదారి వంతెన నిర్మించనుంది. రూ.37 కోట్లతో గుండ్రటి పైకప్పుతో కూడిన ఈ ఫైబర్ గ్లాస్...







