News

News

వివేకానంద రాక్-తిరువళ్లువర్ విగ్రహం మధ్య రూ. 37 కోట్లతో ఫైబర్‏గ్లాస్ వంతెన నిర్మాణం!

సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో స్వామి వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తు తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ గ్లాస్‌ రహదారి వంతెన నిర్మించనుంది. రూ.37 కోట్లతో గుండ్రటి పైకప్పుతో కూడిన ఈ ఫైబర్‌ గ్లాస్‌...
News

మోదీ పర్యటనకు ముందు భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం… భద్రత మరింత కట్టుదిట్టం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనకు మూడు రోజుల ముందు భారీఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ నెల 12న రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా నగరంలో ఢిల్లీ ముంబయి ఎక్స్ ప్రెస్ వే‌ను ప్రధాని నరేంద్రమోదీ...
ArticlesNews

విలువైన నిక్షేపాలు జమ్మూకశ్మీర్‌లో లభ్యం.. ఇక మన దేశం లిథియం వ్యాలీ అవుతుందా?

భారత దేశంలో తొలిసారి అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది నాన్ ఫెర్రస్ లోహం లిథియం అని, ఇది జమ్మూ-కశ్మీరులో ఉందని, దాదాపు 59...
News

ఖడ్గమృగాల సంరక్షణపై హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రశంసలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో అసోం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రంలోని కజిరంగ నేషనల్‌ పార్కులో ఖడ్గమృగాల సంరక్షణకు తీసుకుంటన్న చర్యలపై ఆయన స్పందించారు. ఖడ్గమృగాలు వేటకు బలి కాకుండా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న తీరుని అభినందించారు....
ArticlesNews

శరవేగంగా అయోద్య రామ మందిర నిర్మాణ పనులు.. నేపాల్‌ నుంచే శిలలు ఎందుకు తెప్పించారంటే?

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ఆలయ గోపురం దాదాపు తుది రూపుకు వచ్చేసింది. ఆలయంలోని మొదటి అంతస్తు పనులు ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ట్రస్టు వెల్లడించింది. వచ్చే ఏడాది మకర...
News

మల్లన్న హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు

శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో రూ.2,67,88,598 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 23 రోజుల్లో సమర్పించారు. నగదుతోపాటు 301 గ్రాముల 500 మిల్లీ...
News

మోపిదేవి ఆలయంలో కోటి 50 లక్షలతో పుష్కరిణి అభివృద్ధి పనులు ప్రారంభం

మోపిదేవి(కృష్ణా జిల్లా) -- గ్రామస్థులు, భక్తులు అందరూ సహకరిస్తేనే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో రూ.కోటి 50 లక్షలతో చేపట్టిన పుష్కరిణి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన, భూమి...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 10 గంటల పాటు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 59,090 మంది భక్తులు దర్శించుకుని...
1 1,960 1,961 1,962 1,963 1,964 3,040
Page 1962 of 3040