జిహాదీ శిక్షణ కోసం పాకిస్థాన్కు, ఐసిస్తో సంబంధాలు
జిహాద్ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడ్డామని విజయవాడ ఉగ్రమూలాలున్న కేసులో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. ఏక్యూఐఎస్, ఐసిస్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్నిరోజులు ఆగి ఉంటే, తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్థాన్ వెళ్లే వాళ్లమని...







