News

News

ప్రకృతి సేద్యం..

ప్రకృతి వ్యవసాయంలో మహిళలు సైతం విశేషంగా రాణిస్తున్నారు. రసాయనాల ప్రమేయం లేని ఆహారాన్ని పండిస్తూ తమ కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కృషి చేస్తున్నారు. బయట వారికి విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నారు. వీరి ఆసక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం...
News

అయోధ్య బాలరాముడికి లస్సీ, ఫ్రూట్ జ్యూస్​- దీపాల బదులు పువ్వుల హారతి!

అయోధ్యలోని రామాలయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రామ్​లల్లా సేవా విధానంలో మార్పులు చేపట్టారు. బాలరూపంలో పూజలు అందుకుంటున్న రామ్​లల్లాను రాజకుమారుడిలా సేవించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భోగాల్లో మార్పులు చేసి, చల్లదనం...
News

రాజకీయ చైతన్యపథంలో తొలి అడుగు కస్తూరిబా గాంధీ

మారిట్జ్‌బర్గ్ జైలు ఇనుప గ్రిల్స్ వెనుకకు వెళ్లకముందు.. కస్తూర్బా గాంధీ కేవలం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్యగానే అందరికీ తెలుసు. 1869లో పోర్‌బందర్‌లో జన్మించిన ఆమెకు పెద్దగా చదువు లేదు, చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆమె ప్రారంభ జీవితం ఒక సాధారణ...
News

సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు గుజరాత్‌కి చెందిన మాతా సుమణి తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా  కంచిలి హైవే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంచిలి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్‌) వారు మాతాసుమణి పాదయాత్ర జట్టుకు ఆహ్వానం పలికారు.  కంచిలి ఊన శ్రీకాంత్‌ ఇంటి వద్ద బస చేసి పాదయాత్రను ప్రారంభించినట్లు  వారు తెలిపారు. దేశంలోని ప్రజలంతా ఐక్యంగా ఉంటూ హిందువులంతా ఒకే కుటుంబంలా సనాతన ధర్మం ఆచరించేలా మార్గదర్శం కల్పించేందుకు పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్‌ సోమనాథ్‌ ఆలయం వద్ద 2024 ఆగస్టు 23వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 11 రాష్ట్రాల గుండా కొనసాగించానని అనంతరం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం పూరిని దర్శించుకొని పాదయాత్రను ముగించనున్నట్లు తెలిపారు....
News

యూపీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు

భారతదేశంలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ హ్యాండ్లర్ల కనుసన్నల్లో పనిచేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠాను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ -ATS అధికారులు అరెస్ట్ చేశారు. రైల్వే సిగ్నల్ బాక్సులు, గ్యాస్ సిలిండర్ల లారీలు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్న...
News

ప్రకృతి వనరుల పరిరక్షణ శబల భోజన పండగ

సేవ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శబల భోజన పండగలకు ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభించడం ప్రకృతి వ్యవసాయంపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని రాష్ట్ర ఫుడ్‌ ప్రొసెసింగ్‌ విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం గోశాల...
News

జాతీయత, ఆధ్యాత్మిక దృక్పథ రూపం విద్యా భారతి

జాతీయ చైతన్యం, ఆధ్యాత్మికత అన్న సమ్మిళితం ద్వారానే బలమైన దేశాన్ని నిర్మించగలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ కృష్ణగోపాల్ అన్నారు. విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ వారి 2026 వార్షిక సర్వసభ్య సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.ఇందులో...
News

విభజనలో ఒక పొరపాటు చేసి ఉండకపోతే, ముస్లిములందరూ పాకిస్థాన్‌లో ఉండేవారు! – గిరిరాజ్ సింగ్

విభజన సమయంలో మన పూర్వీకులు ఒక పెద్ద పొరపాటు చేశారు, ఆ మూల్యాన్ని ఈనాడు దేశం చెల్లించుకోవాల్సి వస్తోంది. 1947 నాటి విభజన సమయంలో, ముస్లిములందరూ పాకిస్తాన్‌కు వెళ్లిపోయి, హిందువులందరినీ భారతదేశానికి తీసుకువచ్చి ఉంటే, ఈనాటి పరిస్థితి తలెత్తేది కాదు. అసదుద్దీన్...
1 185 186 187 188 189 3,011
Page 187 of 3011