ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు ఎవరికీ లేదు : యోగి ఆదిత్యనాథ్
రోడ్లపై నమాజ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రోడ్లు అనేవి ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించినవని, ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తూ ట్రాఫిక్ను దిగ్బంధించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టం, ప్రభుత్వ నిబంధనలు అందరికీ...







