విభజనలో ఒక పొరపాటు చేసి ఉండకపోతే, ముస్లిములందరూ పాకిస్థాన్లో ఉండేవారు! – గిరిరాజ్ సింగ్
విభజన సమయంలో మన పూర్వీకులు ఒక పెద్ద పొరపాటు చేశారు, ఆ మూల్యాన్ని ఈనాడు దేశం చెల్లించుకోవాల్సి వస్తోంది. 1947 నాటి విభజన సమయంలో, ముస్లిములందరూ పాకిస్తాన్కు వెళ్లిపోయి, హిందువులందరినీ భారతదేశానికి తీసుకువచ్చి ఉంటే, ఈనాటి పరిస్థితి తలెత్తేది కాదు. అసదుద్దీన్...







