News

News

విభజనలో ఒక పొరపాటు చేసి ఉండకపోతే, ముస్లిములందరూ పాకిస్థాన్‌లో ఉండేవారు! – గిరిరాజ్ సింగ్

విభజన సమయంలో మన పూర్వీకులు ఒక పెద్ద పొరపాటు చేశారు, ఆ మూల్యాన్ని ఈనాడు దేశం చెల్లించుకోవాల్సి వస్తోంది. 1947 నాటి విభజన సమయంలో, ముస్లిములందరూ పాకిస్తాన్‌కు వెళ్లిపోయి, హిందువులందరినీ భారతదేశానికి తీసుకువచ్చి ఉంటే, ఈనాటి పరిస్థితి తలెత్తేది కాదు. అసదుద్దీన్...
News

నమాజ్ పేరుతో ప్రైవేట్ స్థలాల్లో జనాలను గుమిగూర్చటం తగదు

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ సామూహిక ప్రార్థనల కేసు సందర్భంలో, ప్రైవేట్ స్థలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి 'నమాజ్' (ప్రార్థనలు) చేయడం తగదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ స్థలాల్లో ఇటువంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించే పద్ధతిపై అభ్యంతరం వ్యక్తం...
News

యూట్యూబర్ రోజర్ సంధు నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ

జలంధర్‌కు చెందిన యూట్యూబర్ రోజర్ సంధు నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక పురోగతి సాధించింది. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టితో పాటు అతని సహచరుడు దిపాందర్...
News

ఛతర్‌పూర్ లో 51 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ

ఆధ్యాత్మికతకు నిలయమైన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్రమైన రోజున భక్తుల జయజయధ్వానాల మధ్య 51 అడుగుల ఎత్తైన అతి భారీ బజరంగబలి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఛతర్‌పూర్ నగరం ఆధ్యాత్మిక...
News

మాల్దా హింసాకాండ సూత్రధారి అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో న్యాయాధికారులను బందీలుగా ఉంచి, వారిపై దాడికి పాల్పడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కలకత్తా హైకోర్టు న్యాయవాది మొఫక్కరుల్ ఇస్లాంను పోలీసులు బాగ్డోగ్రా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విమానం...
News

పాక్‌లో నిరసనల హోరు

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం,...
News

ఇండియాపై పాకిస్తాన్ ఎలాంటి కుట్రలకు తెరతీసినా.. భారత్ నిర్ణయాత్మక చర్యలు

భారత్‌పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని,...
News

ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం

తక్కువ పెట్టుబడితో చేసే ప్రకృతి వ్యవసాయం రైతుకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సామూహిక ప్రకృతి వ్యవసాయo, ఏపీ రైతు సాధికారిక సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ...
1 186 187 188 189 190 3,012
Page 188 of 3012