News

News

బ్రిటన్‌లోని పాఠశాలల్లో పిల్లల సృజనాత్మకతపై మతపరమైన ఆంక్షలు

బ్రిటన్‌లోని పాఠశాలల్లో పిల్లల సృజనాత్మకతపై మతపరమైన ఆంక్షలు విధిస్తున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని కొన్ని కౌన్సిల్స్ (స్థానిక ప్రభుత్వాలు) పాఠశాలలకు జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో, పిల్లలు గీసే బొమ్మలు ఇస్లామిక్ చట్టం ప్రకారం ‘దైవదూషణ’...
News

తిరునల్వేలిలో హిందూ దేవాలయం ధ్వసం

తిరునెల్వేలి జిల్లాలోని సిద్ధమల్లి గ్రామంలో ఉన్న వినాయక ఆలయాన్ని ఇటీవల అధికారులు కూల్చివేశారు. భక్తులు నిత్యం పూజలు నిర్వహించే ఈ ఆలయాన్ని తొలగించడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. త్యాగరాజ నగర్‌లోని వినాయక ఆలయాన్ని ఎటువంటి ముందస్తు సమాచారం...
News

స్వదేశీ విత్తనాల సంరక్షణకు యువ రైతుల కృషి

బిహార్‌లోని జముయీ జిల్లా ఖైరా బ్లాకు పరిధి దుమర్‌కోలా గ్రామానికి చెందిన ఇద్దరు యువ రైతులు సేంద్రియ పద్ధతిలో సంప్రదాయ సాగు చేస్తూ.. అంతరించిపోతున్న పలు రకాల స్వదేశీ విత్తనాలను కాపాడుతున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం చేస్తున్న నిరంజన్‌ యాదవ్, స్వార్థ్‌...
ArticlesNews

పర్యావరణానికి పంచ పరివర్తనలు కీలకం

జాతి పునర్నిర్మాణానికి అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) 2025 ‌సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. దాని సైద్ధాంతిక పునాది, నిర్వహణ నిర్మాణం, నిస్వార్థ సేవ కారణంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక బలమైన సంస్థగా ఆవిర్భవించింది. సమ్మిళిత,...
News

కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్‌ వ్యాఖ్యలపై..బ్రాహ్మణుల ఆగ్రహం

ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందుల సామేల్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా అతడిని...
ArticlesNews

సమర్ధ కుటుంబ వ్యవస్థ

కుటుంబ ప్రబోధన్‌ 2008‌లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సమక్షంలో కుటుంబ ప్రబోధన్‌ ‌ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్‌ ‌మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో...
News

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

తెలుగు ఉగాది, శ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని ఈ మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే ఆలయ దర్బారు. ప్రత్యేక పర్వదినాలలో గరుడాళ్వార్ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని...
1 186 187 188 189 190 2,973
Page 188 of 2973