వినాయక నిమజ్జనాలపై ముంబై పోలీసుల వివక్ష
ముంబైలో ఈద్ ఊరేగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోలీసులు లౌడ్ స్పీకర్లను అనుమతించారు. అదే ముంబైలో ఆరోజే జరిగిన వినాయక నిమజ్జనాల సమయంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించి నిబంధనలను ఉల్లంఘించారని గణేశోత్సవ మండపాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జన ఊరేగింపులో హిందువులపై...







