News

News

వినాయక నిమజ్జనాలపై ముంబై పోలీసుల వివక్ష

ముంబైలో ఈద్ ఊరేగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోలీసులు లౌడ్ స్పీకర్లను అనుమతించారు. అదే ముంబైలో ఆరోజే జరిగిన వినాయక నిమజ్జనాల సమయంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించి నిబంధనలను ఉల్లంఘించారని గణేశోత్సవ మండపాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జన ఊరేగింపులో హిందువులపై...
News

అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధమైన అంబేడ్కర్ విగ్రహం

అమెరికాలో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధమైంది. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ (AIC)లో...
News

ఈ నెల 28న తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేత

ఈ నెల 28 తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది. 29న వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది....
News

కొవిడ్‌ వ్యాక్సిన్‌లో పరిశోధనలకు వైద్య శాస్త్రంలో.. ఈ ఏడాది నోబెల్‌

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. 2023కు గానూ వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని సోమవారం ప్రకటించారు. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌...
News

తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం...
News

ఉత్తరప్రదేశ్ లో లవ్ జిహాద్ కేసు ; పోలీసులను ఆశ్రయించిన యువతి

ఉత్తరప్రదేశ్ లో మరో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి స్థానిక మీడియా కధనం ప్రకారం.. అహ్మద్ షరీఫ్‌ అనే వ్యక్తి...
News

హిందూ ఆలయంలో స్టాలిన్‌ కుమార్తె పూజలు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే.. మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకు కారణం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమార్తె సెంథామరై ఓ హిందూ ఆలయంలో పూజలు చేయడమే....
News

కన్యాకుమారిలో భారత మాత ఫోటోకు పూలమాల వేసిన వీహెచ్‌పీ సభ్యుల అరెస్ట్

విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి)కి సెప్టెంబర్ 30వ తేదీన 60 ఏళ్లు నిండిన సందర్బంగా విహెచ్‌పి సభ్యులు తమిళనాడులోని కన్యాకుమారి భగవతి అమ్మన్ ఆలయం సమీపంలో భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాలని నిర్ణయించారు. భజరంగ్ దళ్ రాష్ట్ర ఆర్గనైజర్ భీమారాం...
1 1,854 1,855 1,856 1,857 1,858 3,043
Page 1856 of 3043