News

News

పార్వేట మండపాన్ని పునః నిర్మిస్తున్నాం : TTD ఈవో ధర్మారెడ్డి

తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం-TTD ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తుల విశ్రాంతి మండపాన్ని ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఈవో...
News

న్యూస్‌ క్లిక్‌’ కార్యాలయం సీజ్‌ ; ఆ సంస్థ నివాసాల్లో ఢిల్లీ పోలీసుల సోదాలు

ఆన్‌లైన్‌ వార్తల పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’ కార్యాలయంలో, ఆ సంస్థ పాత్రికేయుల నివాసాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్దఎత్తున సోదాలు నిర్వహించింది. చైనాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు ఈ పోర్టల్‌కు నిధులు అందుతున్నాయనే ఆరోపణపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం ‘ఉపా’...
News

‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? ‘సనాతనం’పై ఎందుకంత చర్చ?

నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుండి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదాలలో ఒకటి ‘ఓం’. ఇది సనాతన ధర్మానికి చిహ్నం. నేపాల్‌లో 20216వ సంవత్సరం నుండి నిఘంటువును మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా...
News

హిందువులను విభజించేందుకు కుట్ర, కాంగ్రెస్‌ కుల గణన డిమాండ్‌పై ప్రధాని మోదీ నిప్పులు

జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ వంకతో హిందువులను విభజించేందుకు, తద్వారా దేశాన్ని నాశనం చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కుల గణన చేపట్టి జనాభా ఆధారంగా వనరులను...
News

హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించేలా అక్టోబ‌రు నుంచి మార్చి వ‌ర‌కు ధ‌ర్మ‌ప్ర‌చార మాసోత్స‌వాలు

స‌నాత‌న హిందూ ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ కోసం ఆల‌యాల‌ను కేంద్రంగా చేసుకుని దేవ‌దాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజ‌ర్ టెంపుల్స్ ద్వారా ధ‌ర్మ‌ప్ర‌చార మాసోత్స‌వాలు, అలాగే...
News

యూరోప్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరోప్, యూకేలలోని పలు నగరాల్లో సెప్టెంబర్ ౩౦ వ తేదీ నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కల్యాణోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా...
News

రైళ్ల కొత్త టైంటేబుల్‌ విడుదల

ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రైళ్ల కొత్త టైంటేబుల్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. 64 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, మరో 70 ఇతర రైళ్ల సేవలను దీనిలో చేర్చారు. వివిధ నగరాల మధ్య...
News

వాషింగ్టన్‌లో ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు

శ్రీశ్రీ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌లో నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల నుంచి ఉత్సాహభరిత ప్రదర్శనలు, ప్రపంచ శాంతి...
1 1,852 1,853 1,854 1,855 1,856 3,043
Page 1854 of 3043