పార్వేట మండపాన్ని పునః నిర్మిస్తున్నాం : TTD ఈవో ధర్మారెడ్డి
తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం-TTD ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తుల విశ్రాంతి మండపాన్ని ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఈవో...







