రామాయణం కొన్ని వేల ఏళ్ల క్రితం నాటిది కావొచ్చు, కానీ అందులోని ఇతివృత్తం, సంఘర్షణలు, మానవ సంబంధాలు ఇప్పటి ఆధునిక కాలానికి కూడా అద్దం పడుతుంటాయి. ‘రామాయణం’ అంటే కేవలం ఒక అవతారపురుషుడి గురించి మాత్రమే కాదు, అది ఒక జీవన...
శ్రీమద్రామాయణ నాయకుడు శ్రీరాముడు ఆదర్శపురుషుడు. ఆ కావ్యం మహోత్కృష్టమైన వ్యక్తిత్వవికాస గ్రంథమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మానవ సంబంధాలు మసకబారుతూ, ఆర్థిక సంబంధాల ముందు ‘హార్దిక’ సంబంధాలు వెలవెలబోతూ`సమాజం, రాజకీయాలు, ఏలికల తీరు గతి తప్పుతున్న వేళ ఆ మహాకావ్యంలోని మానవీయ...
( సమర్థ రామదాసు జయంతి ) మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు సమర్థ రామదాసు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం పొందిన యోగి పుంగవుడిగా ప్రసిద్ధి పొందారు. మహారాష్ట్రలోని గోదావరి తీరంలో జల్నా జిల్లా జాంబ్ గ్రామంలో 1608వ సంవత్సరం శ్రీరామ...
( ఏప్రిల్ 27 - శ్రీరామనవమి ) మన సనాతన సంప్రదాయం జీవ చైతన్యాన్ని, ఉనికిని, గమ్యాన్ని నిర్దేశించే నాలుగు ప్రధాన లక్ష్యాల్ని చెప్పింది. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ పురుషార్థాలు వ్యక్తిగత సౌఖ్యానికే గాక సామాజిక స్థిరత్వానికి,...
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శోభాయాత్రలను పోలీసులు అడ్డుకోవడంతో హిందూ సంఘాల ప్రతినిధులకు, పోలీసులకు మధ్య భారీ వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీరామనవమి పురస్కరించుకుని కోల్కతా...
ఆపరేషన్ సిందూర్ తో ముడిపడి వున్న దేశ వ్యతిరేక కంటెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు షానూ మాలిక్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఒక వివాదాస్పద వీడియో ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ చేశామని...
పూర్వీకులు మనకు సారవం తమైన నేలను వారసత్వంగా ఇస్తే దానిని మనం విషతుల్యం చేస్తున్నామని.. గో ఆధారిత వ్యవసాయం ఉత్తమం అని దాన్ని ఉత్తేజవంతంగా చేసే భాధ్యత మనపై ఉంది’ అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ఏలూరు జిల్లా...