‘‘ఏకాదశ రుద్రులలో శంకరుని నేను’’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతియోగంలో. ఈ శంకరునికి ఎనిమిది రూపాలు. వాటిలో జలమూర్తి ఒకరు. ‘భవము’ అనగా ‘అగునది’ అని అర్థము. మన ప్రాణమునకు ఆధారము అగునది జలము. అందుకే జలమూర్తి అయిన శివుని ‘భవుడు’...
తెలుగులో తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య భారీ పంచలోహ విగ్రహాన్ని అమెరికాలోని టెనెసీ రాష్ట్రం మెంఫిస్ సిటీలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ (ఐసీసీటీ)లో ఏర్పాటు చేయనున్నారు. 111 అడుగుల ఎత్తుతో 75 టన్నుల పంచ లోహాలతో రూపొందించే...
తిరుమల ఏడుకొండలవాడి విద్యాసంస్థలు అనగానే మనకు తిరుపతిలోని ఎస్వీయూ, పద్మావతి కళాశాలనో గుర్తుకొస్తాయి. కానీ శ్రీవారి పేరిట వెలసిన ‘తొలి అక్షరాలయం’ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఆ చారిత్రక పాఠశాల పొరుగున ఉన్న తమిళనాడులోని వేలూరులో 15 దశాబ్దాల కిందటే...
అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాలల్లో వందేమాతర గీతం ఆలపించాలంటూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన ఒక అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిబంధన అమలు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. వందేమాతర గీతం ఆలపించనివారిని...
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద తనపై హత్యాయత్నం జరిగిందని, ఘటన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆకివీడు రామాలయాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోందని, ఆ విషయంలో ఎప్పటి నుంచో వివాదం ఉందని...
శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. నాయకులు, రామభక్తులపై మతం మారిన కొందరు క్రైస్తవులు దాడులు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొన్ని రోజులుగా పెదపేటలో ఆలయ పునఃనిర్మాణంపై వివాదం నడుస్తోంది. ఈ నెల...
( చైత్ర శుద్ధ దశమి - ధర్మరాజ దశమి ) చైత్ర శుద్ధ దశమి యముడికి సంబంధించిన పర్వదినం. ఈ ధర్మరాజ దశమి రోజున యమ ధర్మరాజును పూజిస్తే మరణభయం తొలగుతుందని చెబుతారు. ఆలయాల్లో యముడి పేరిట అర్చనలు జరిపిస్తారు. కఠోపనిషత్తులోని...