కుజుమండి తింటున్నట్టుగా కృష్ణుడి పోస్టర్.. కస్టడీలోకి రెస్టారెంట్ ఓనర్లు
కేరళలో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కుజుమండి మాంసాహారం తింటున్నట్లుగా ఇటీవల ఓ పోస్టర్ క్రియేట్ చేశారు. మలయాళం కొత్త సంవత్సరం విషు సందర్భంగా ఓ రెండు రెస్టారెంట్లు ఆ పోస్టర్ను తయారు చేసి...






