ఉత్తరప్రదేశ్ : పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న 22 మంది అరెస్టు
పాకిస్థాన్తో సంబంధాలున్న ఓ భారీ గూఢచర్య ముఠా గుట్టును ఘజియాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని భోవపూర్లోనూ కొందరు యువకులు రైల్వేస్టేషన్లు, సైనిక స్థావరాల ఫొటోలు, వీడియోలు తీసి ఎవరికో పంపుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే, వీళ్ల...







