రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్ర శకటానికి మూడో స్థానం
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి మూడో స్థానం దక్కింది. రాష్ట్రం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పరేడ్ను తిలకించేందుకు వచ్చిన అతిథులు, ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శనలో ఉత్తరప్రదేశ్ శకటం...







