News

News

రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర శకటానికి మూడో స్థానం

రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం దక్కింది. రాష్ట్రం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పరేడ్‌ను తిలకించేందుకు వచ్చిన అతిథులు, ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శనలో ఉత్తరప్రదేశ్‌ శకటం...
News

‘బంగ్లాదేశీ చొరబాటుదార్లను భారత్ కలుపుకుని పోవాలి’: శామ్ పిట్రోడా ప్రేలాపన

కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మరోసారి పిచ్చిప్రేలాపనలు పేలాడు. శామ్ పిట్రోడా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. అక్రమంగా చొరబడి భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీయులకు మద్దతు పలకడం ద్వారా శామ్...
ArticlesNews

మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం: మోహన్ భాగవత్

ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాథలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి...
News

మహాకుంభమేళాలో ముగ్గురు శంక‌రాచార్యుల భేటీ…

గోవధ నిషేధించాలని ధర్మాదేశం గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానం స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు కృషి చేయాలని పిలుపు ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మహా కుంభ‌మేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది.జగద్గురువు శ్రీ శంక‌రాచార్యులు వారు స్థాపించిన పీఠాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. సనాతన...
ArticlesNews

గాంధీజీ ఆశయాలు సంఘ్ తో సజీవం

(జనవరి 30 - మహాత్మాగాంధీ జయంతి ) సత్యం, అహింస‌, స‌త్యాగ్ర‌హాన్ని ఆయుధాలుగా వాడి ప‌రాయి పాల‌కుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ధీశాలి. భ‌ర‌తమాత‌ను దాస్య శృంఖ‌లాల నుంచి విముక్తం చేయ‌డానికి శాంతి మార్గంలో న‌డిచిన మ‌హ‌నీయుడు. దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ ఏకం చేసి ఆంగ్లేయుల‌ను...
News

మహా కుంభమేళా పవిత్ర స్నానాలను అవమానపరిచిన కాంగ్రెస్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హిందువులను తీవ్రంగా కించపరిచారు. హిందువుల మనోభావాలను, సంప్రదాయాలను బుజ్జగింపు రాజకీయాల కోసం అవమానపరిచారు. ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. మన దేశం వారే కాకుండా... విదేశీలయులు కూడా త్రివేణి సంగమంలో పవిత్ర...
News

కుంభమేళా కార్మికుల పిల్లల కోసం ‘‘విద్యాకుంభ్ పాఠశాల’’

కుంభమేళా ప్రాంతంలోని పనివారి పిల్లల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలలు నడుపుతోంది.వీటిని విద్యాకుంభ్ పాఠశాలలు అని పిలుచుకుంటున్నారు. ఇందులో కుంభమేళా సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వసల కార్మికుల పిల్లలకు ఇందులో విద్య అందిస్తున్నారు. వీటిని మహాకుంభమేళా...
1 1,077 1,078 1,079 1,080 1,081 3,078
Page 1079 of 3078