News

News

రామాయణంలోని విలువలను తెలుసుకోవాలి

రామాయణంలోని విలువలను నేటి తరం తెలుసుకోవాలని ప్రముఖ ఆద్మాత్మికవేత్త వేమకోటి సూర్యనారాయణ శర్మ పిలుపునిచ్చారు.విజయనగరంలోని రామనారాయణ ప్రాంగణంలో నిర్వహిస్తున్న యువ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని సంభాషించారు. రామాయణంలోని ఉన్న అద్భుతమైన పలు అంశాలను నేటితరం యువతకు తెలియజేసేలా ప్రయత్నిస్తున్న...
ArticlesNews

దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన సంబరం నాగోబా జాతర

నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి...
News

వైభవంగా శోభాయాత్ర

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ, వీహెచ్ పీ, హిందూ సంఘాల నాయకులు శోభాయాత్ర, బైక్ ర్యాలీని నిర్వహించారు. పట్టణ శివారుల్లోని మన్నూరు వద్ద ఉన్న ఎల్లమ్మ ఆలయం నుంచి...
News

సనాతన వైదిక దేశమే లక్ష్యం

భారత్‌ను సనాతన వైదిక దేశంగా మార్చడమే లక్ష్యమని పేర్కొంటూ ఆదివారం ఇక్కడ ముగిసిన ధర్మ్‌ సంవాద్‌ సమావేశంలో తీర్మానించారు. కుంభమేళా సందర్భంగా ఇక్కడ శ్రీపంచ దశాహ్నం జున అఖాడా ఆధ్వర్యంలో స్వామి నరేంద్ర నాథ్‌ సరస్వతి అధ్యక్షతన రెండు రోజుల పాటు...
News

రంగనాథస్వామి ఆలయం పునరుద్ధరణ

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు సమీపంలోని కొండపై వెలసిన రంగనాధ్వసామి ఆలయాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుప్త నిధుల ముఠాలు ఆలయాన్ని ధ్వంసం చేసిన విషయంపై తిరుపతి పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.శివకుమార్‌ స్పందించారు. ఇటివల ఆయన కొండపైకి...
News

మావోయిస్టుల గ్రామంలో రాములోరి గుడి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం అల్లిగూడెంలో సీఆర్‌పీఎఫ్‌ నేతృత్వంలో రామమందిరం నిర్మించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దును ఆనుకొని ఉన్న అల్లిగూడెం మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఒకటి. ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. కాగా...
ArticlesNews

పుష్య అమావాస్య రోజున..

( జనవరి 29 - పుష్య అమావాస్య / మౌని అమావాస్య ) హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి, సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైంది. ఈ రోజున...
News

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణలు

అత్యంత మావోయిస్టు ప్రభావితాల్లో గణతంత్ర దినోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. బీజాపూర్, సుక్మా, కంకేర్, కొండపల్లి, కౌరగట్టు, జీడిపల్లి, నారాయణపూర్ జిల్లాలోని 26 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ మావోయిస్టులకు పట్టున్న దండకారణ్యం పరిధిలోకి...
1 1,079 1,080 1,081 1,082 1,083 3,078
Page 1081 of 3078